(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏడాది పైగా ఆలస్యంగా జాతీయ క్రయిం రికార్డుల బ్యూరో (ఎన్సిఆర్బి) సోమవారం దేశంలో నేరాలకు సంబంధించిన వివరాలు విడుదల చేసింది. అయితే అందులో మూక హత్యలకు సంబంధించిన డేటా లేదు....
న్యూఢిల్లీ : వ్యంగ్యవార్తావిభాగం : దేశంలో పరిస్థితులపై 94 మంది ‘మేధావులు’ నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. గుప్తయుగం తర్వాత తొలిసారిగా దేశంలో మరోసారి స్వర్ణయుగం ప్రారంభమైందని వారు తమ లేఖలో మోదీపై...