NewsOrbit

Tag : National Register of Citizens

టాప్ స్టోరీస్

ఎన్ ఆర్ సి పై కేంద్రం కీలక ప్రకటన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీ అమలుపై ఇప్పటి వరకు...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా రాజస్థాన్ తీర్మానం!

Mahesh
జైపూర్: వివాదాస్పద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గ‌తంలో సీఏఏకు వ్యతిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...
వ్యాఖ్య

సాంస్కృతిక విప్లవం వైపు సాగాలి!

Siva Prasad
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
టాప్ స్టోరీస్

‘సీఏఏ అమలు చేయాల్సిందే..కానీ’!

Mahesh
కేరళ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు తిరస్కరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కేరళలో జరుగుతున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్

కేరళ దారిలో పంజాబ్.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

Mahesh
పంజాబ్: పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్ప‌ద సీఏఏను ర‌ద్దు చేయాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...
టాప్ స్టోరీస్

‘తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్న వేళ… తెలంగాణ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదని తెలిపారు. “తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా...
టాప్ స్టోరీస్

సీఏఏపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన కేరళ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా పాతబస్తీలో భారీ ర్యాలీ

Mahesh
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత...
సెటైర్ కార్నర్

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో:  నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
టాప్ స్టోరీస్

ఇక జాతీయ జనాభా రిజిస్టర్ వివాదం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్ఆర్‌సి) వివాదం కొనసాగుతుండగానే బిజెపి ప్రభుత్వం మరో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ జాతీయ జనాభా...
న్యూస్

‘ఎన్‌ఆర్‌సి ఏపిలో అమలు చేయం’

sharma somaraju
అమరావతి: ఎన్‌ఆర్‌సిని ఏపిలో వైసిపి ప్రభుత్వం వ్యతిరేకిస్తుందనీ, రాష్ట్రంలో దీన్ని అమలు చేయమనీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఉభయ తెలుగు...
టాప్ స్టోరీస్

‘నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా’

Mahesh
హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని...
టాప్ స్టోరీస్

దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ కేంద్రం!

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. అస్సాంలో నిర్వ‌హించిన ఎన్ఆర్‌సీ త‌ర‌హాలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్రకటించారు. ఈ...
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీపై బీజేపీ అసంతృప్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంకి చెందిన బీజేపీ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రకటించిన ఎన్ఆర్సీ జాబితాపై బీజేపీ సంతోషంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు....
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీలో ఎమ్మెల్యే పేరు గల్లంతు!

Mahesh
గౌహతి: అసోంలో ఎన్ఆర్సీపై మళ్లీ దుమారం మొదలైంది. తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొనగా.. 19...
టాప్ స్టోరీస్

19 లక్షల మంది విదేశీయులు!

Mahesh
గౌహతి: అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. తుది జాబితాలో సుమారు 3.11 కోట్ల మందికి చోటు దక్కొంది. గ‌త ఏడాది...