అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అవినీతికి తావులేని పాలన అందిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు న్యాయ సమీక్షకు నిలబడటం లేదు. చంద్రబాబు నాయకత్వంలోని గత ప్రభుత్వం భారీ స్థాయిలో అవినీతికి...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంచనాలు పెంచి వారికి అనుకూలమైన వారికి దోచి పెట్టారని ఆరోపిస్తూ వచ్చిన వైసిపి ప్రభుత్వం అందుకు ఆధారాలు చూపే క్రమంలో తొలి విజయం...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల రీటెండరింగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు ఆయన బుధవారం లేఖ రాశారు.ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులను...