పిఎం మోదీ అధికారిక కార్యక్రమానికి సిఎం పట్నాయక్ దూరం
భువనేశ్వర్, జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఒడిషాలో అధికారిక పర్యటన నిర్వహించగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దూరంగా ఉండిపోయారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపికి ప్రత్యర్థి పార్టీల మధ్య...