Breaking: నవజీవన్ ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం .. రైలు కిచెన్ బోగీలో చెలరేగిన మంటలు
Breaking: నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లోని కిచెన్ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటన తిరుపతి...