మైసూరు: ఉదయం లేవగానే తయారు చేసేందుకు సులువగా, తినేందుకు వీలుగా ఉండేది ఇడ్లీ మాత్రమే. ఉదయం తినే అల్పాహారాల్లో మొదటి స్థానంలో ఇడ్లీనే ఉంటుంది. చట్నీ, సాంబార్, నెయ్యి, కారప్పొడి దేనితో తిన్నా వారెవ్వా అనాల్సిందే. ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్లోని సూరత్ నగరంలో కొంతమంది యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా...