తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్శింహరెడ్డి బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత తుది శ్వాస విడిచారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో నాయినిని పరామర్శించారు....
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సీనియర్ నాయకుడు,, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్శింహారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు....
హైదరాబాద్: అధికార టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మాజీ మంత్రులు పలువురు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని మాజీ హోంశాఖ మంత్రి నాయని నర్శింహరెడ్డి సోమవారం...