తెలంగాణ మాఫియాడాన్ … ఖతం అయిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతోందంటే….
కాలంతో సంబంధం లేకుండా వార్తల్లో నిలిచే అంశాలు కొన్ని ఉంటాయి. తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్స్టర్ నయీం ఉదంతం ఇలాంటిదే. 2016 ఆగస్టు 8వ తేదీన షాద్నగర్ దగ్గరల్లో నయీం ఎన్కౌంటర్లో మృతిచెందిన సంగతి...