అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తా!
విజయవాడ : రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థలను ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన టెలికాన్ఫిరెన్స్ లో...