NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు షాకిస్తూ అజిత్ పవార్ తన వర్గీయులతో అధికారంలో ఉన్న ఎక్నాథ్ శిండే కు జై...
Sharad Pawar: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రెండు రోజుల క్రితం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శరద్ పవార్ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు...
NCP: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీసుకున్న కీలక నిర్ణయం మహారాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపింది. పవార్ రాజీనామా ఉపసంహరించుకోవాలంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పలువురు నేతలు రాజీనామాలు...
Sarad Pawar: ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ) అధినేత శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో సీనియర్ రాజకీయ...
Election Commission: దేశంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇదే క్రమంలో వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తూ ఓటింగ్ శాతం పెంచుకుంటున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ...
Bypoll Results: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఇవేళ వెలువడ్డాయి. అయితే ఓ నియోజకవర్గంలో అందరినీ ఆశ్చర్యాన్ని కల్గించే ఘటన వెలుగు చూసింది. అది...
Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. విపక్షాల మద్దతుతో యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు...
YS Jagan: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అన్ని రాష్ట్రాల సీఎంలను, అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టే ప్రయత్నం...
Prashant Kishor: మోడీ, షా ద్వయం సర్వశక్తులను ఒడ్డినా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ గెలుపు జోష్ తో ఇక కేంద్రంలోని...
Maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన గురించి చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపైనా, కూటమి ప్రభుత్వం పైనా తరచు విమర్శలు, ఆరోపణలు చేసే...
నూతన వ్యవసాయ చట్టాలపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ శివారులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గత 14 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు...
అత్యంత ఆసక్తికర పరిణామాలు మధ్య జరిగిన హై డ్రామా లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బిజెపి పైన పైచేయి సాధించింది. మణిపూర్ లో అధికార బీజేపీ కూటమి కి పెద్ద ఎదురు దెబ్బ...
భీమా కోరేగావ్ కేసులో ఖైదులో ఉన్న హక్కుల కార్యకర్తలు: పై వరుస ఎడమ నుంచి: సుధీర్ దవాలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్. మధ్య వరుస: షోమా సేన్, వెర్నాన్ గంజాల్వెస్, వరవర రావు....
ముంబై: మహారాష్ట్రలోని ‘మహా వికాస్ ఆఘాడి’ సర్కార్కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న అబ్దుల్ సత్తార్ కేబినెట్ నుంచి వైదొలిగినట్లు వార్తులు వినిపిస్తున్నాయి. కేబినెట్ హోదా...
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్ 30వ తేదీన మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. బల పరీక్ష...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20 నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం స్వీకారం చేయడంతో ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారని...
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ అజిత్ పవార్ ఒంటరి వాడయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్సిపి అధినేత శరద్ పవార్ను విబేధించి సొంత నిర్ణయం తీసుకుని...
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై బిజిపి అధికారికంగా నోరు విప్పింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పట్టుకోసం కుట్ర పన్నారని ఎన్సిపి – కాంగ్రెస్పై బిజెపి ఆరోపణ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్...
న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్రలో బిజెపి నాయకత్వం రాత్రికి రాత్రి చక్రం తిప్పినట్లు పైకి కనబడుతున్నా నిజానికి అమిత్ షా చాలా రోజులనుంచీ తెర వెనుక నాటకం ఆడిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేది...
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ...
ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి), కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమానికి మూడు...
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
ముంబై: మహారాష్ట్రలో కర్ణాటక తరహా రిసార్ట్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ జరనున్న నేపథ్యంలో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు ప్రధాన పార్టీల...
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించిన రాష్ట్ర గవర్నర్.. తమ బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరిండచిన...
ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో అధికార బీజేపీ, మరో ఐదేళ్లూ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది....
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని, మళ్లీ తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయతే, మొత్తం 288...
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో పుల్వామా లాంటి ఘటనలు జరగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర...
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల తరువాత దేశంలోని ప్రతిపక్షాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్ ఎంపీ ఉదయన్రాజ్ భోంస్లే...
షోలాపూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లో శరద్ పవార్, పృథ్వీరాజ్ చవాన్ తప్ప ఎవరూ మిగలరని అన్నారు. ఆదివారం షోలాపూర్ లో జరిగిన...
ముంబయి: మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కేంద్రంలోని మోది ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్సిపి అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఈ తీరు ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదనీ, అన్ని రాష్ట్రాలలోనూ ఇదే విధంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏదయినా నేరుగా చెబితేనే సరిగా అర్ధం చేసుకుంటారన్న నమ్మకం లేదు. అలాంటిది వ్యంగంగా చెబితే! ఎదురుతిరగకుండా ఉంటుందా? ఐఎఎస్ అధికారి నిధి చౌధరి విషయంలో అదే జరిగింది. మహాత్మా గాంధీ...
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలుగా మహా కూటమి నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం కొల్కతాలో భారీ ర్యాలీ జరగనున్నది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న ఈ బహిరంగసభలో కనీసం...