YS Sharmila: శరద్ పవార్ తో వైఎస్ షర్మిల భేటీ .. ఆ కీలక అంశంపై వినతి పత్రం అందజేత
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీకి ప్రత్యేక హోదాకై ఢిల్లీ స్థాయిలో పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు....