ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఏపి పర్యటన విజయవంతం …ఏపీ వైసీపీ, టీడీపీ సంపూర్ణ మద్దతు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఏపి పర్యటన విజయవంతం అయ్యింది. ఇటు అధికార పక్షం వైసీపీ, అటు ప్రతిపక్షం టీడీపీ.. ద్రౌపది ముర్ముకే మద్దతు తెలియజేశాయి. ఈ రోజు తెలంగాణ పర్యటన రద్దు...