NewsOrbit

Tag : nda

న్యూస్ రాజ‌కీయాలు

రైతాంగ ఉద్యమాల నేపథ్యంలో…ఎన్‌డీఏకి మరో భాగస్వామ్య పార్టీ హెచ్చరిక

sharma somaraju
    కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పంజాబ్, హర్యానా రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ విషయంలో ముందు జాగ్రత్త పడుతున్న మమతాబెనర్జీ..!!

sekhar
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అనేక వ్యూహాలను వేస్తోంది. ఇప్పటికే పార్టీలో బలమైన నాయకులను బెంగాల్ కి...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ దెబ్బతో మోడీ తగ్గటం గ్యారెంటీ..??

sekhar
2019 ఎన్నికలలో కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చారని సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చిన తీరు బట్టి చూసి విపక్షాలకు మైండ్ బ్లాక్ అయినట్లు అయింది. చాలావరకు ఇతర పార్టీల మద్దతుతో...
Featured న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐకి నో ఎంట్రీ చెప్పినా ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!

sekhar
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విషయంలో గతంలో ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు నో ఎంట్రీ ఇస్తూ ఆదేశాలు ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. ఇదే విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా...
న్యూస్ రాజ‌కీయాలు సెటైర్ కార్నర్

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

sridhar
మొద‌టినుంచి భిన్న‌మైన రాజ‌కీయ వేత్త‌గా గుర్తింపు పొంది, ఆ గుర్తింపుతోనే రికార్డు స్థాయి విజ‌యం సొంతం చేసుకున్న వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి కొత్త టాక్ వినిపిస్తోంది....
Featured న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీది ఉత్తుత్తి ప్రచారమే..! రెబల్ ఎంపీ తాజా బాంబు..!!

Special Bureau
  వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు  తన ఫందాలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా బుధవారం...
రాజ‌కీయాలు

జగన్ ఢిల్లీ టూర్ తో టెన్షన్ ఎవరెవరికో తెలుసా..!?

Muraliak
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుధీర్ఘంగా నలభై నిముషాలపాటు వీరిద్దరి భేటీ జరిగింది. వీరి భేటీలో చర్చించిన అంశాలు ఇప్పటికైతే బయటకు వెల్లడి కాలేదు. ఏదేమైనప్పటికీ వీరిద్దరి భేటీ...
Featured రాజ‌కీయాలు

జగన్ కు ఇక మంచి రోజులే..! మోదీ నుంచి కబురు

Muraliak
ఓవైపు కోర్టు చిక్కులు.. మరోవైపు బీజీపీ నుంచి అందని సహకారం.. జనసేన, టీడీపీ నుంచి విమర్శలు, రాజధాని వ్యవహారం.. వీటన్నింటితో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు సీఎం జగన్. అయితే జగన్ కు ఇక మంచి రోజులు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

5న మరో మారు హస్తినకు ఏపి సిఎం వైఎస్ జగన్..!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. వారం రోజుల క్రితమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ – మోదీ మరింత దగ్గరగా..! వచ్చే వారమే ముహూర్తం..!!

Special Bureau
వైసీపీ..ఎన్ డి ఎలో చేరబోతుంది అనడానికి అనేక సంకేతాలు ఉన్నాయి. అదే సందర్భంలో వైసీపీ ఎన్ డీ ఎలో చేరదు అనడానికీ కొన్ని సంకేతాలు ఘోషిస్తున్నాయి. ఇంతకూ వైసీపీ..ఎన్ డీ ఏలో చేరుతుందా? చేరదా?...
న్యూస్ రాజ‌కీయాలు

మోడీ పేరు చెబితేనే వాళ్ళంతా మండి పడుతున్నారు .. కారణం పెద్దదే !

sekhar
విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి దేశంలో పేద వాళ్లకి పంచుతాను అంటూ మోడీ ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికల టైంలో బరిలోకి దిగారు. ఆ టైంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ గట్టునుంటావా ఓ చంద్రబాబు .. ఈ గట్టు కొస్తావా !!

sekhar
దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకులలో ఒకరు చంద్రబాబు. జాతీయ రాజకీయాల్లో ఒకానొక సమయంలో ఎన్డీఏ లో చక్రం తిప్పిన నేతగా చంద్రబాబు కి పేరు ఉంది. అటువంటి చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి...
Featured న్యూస్

మోడీ కేబినెట్ లోకి జగన్ మనిషి ! కానీ ఒకే ఒక కండిషన్ !!

Yandamuri
రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం!ఇప్పుడు మిత్రులుగా ఉన్న పార్టీలు విడిపోవచ్చు! శత్రువులుగా ఉన్న పార్టీలు కలిసిపోవచ్చు!ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఇదే మనం చూశాం.2014లో మిత్రపక్షాలుగా పోటీ చేసిన టిడిపి బిజెపిలు 2019...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ పీచే హట్.. మోడీ జట్టు కట్..!!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత నరేంద్ర మోడీకి ఇక ఎదురులేకుండా అయిపోయింది. వివిధ రాష్టాల్లో ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే...
Featured న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ ఈ తప్పుడు నిర్ణయం తీసుకుంటారా..?

Muraliak
బీజేపీకి పాత మిత్రులందరూ దూరమవుతున్నారు. అందుకే కొత్త మిత్రులను వెతుక్కునే పనిలో పడింది. బీజేపీతో దశాబ్దాలపాటు స్నేహం చేసిన శివసేన, అకాళీదళ్, బిజూదళ్, టీడీపీ.. వంటి పార్టీలు ఓ దండం పెట్టి బయటకు వచ్చేశాయి....
Featured న్యూస్ రాజ‌కీయాలు

జగన్ – అమిత్ షా కలయిక వెనుక ఇంత కథ ఉందా..??

Muraliak
అమిత్ షా నుంచి కబురే వచ్చిందో.. లేక జగనే వెళ్లి ఆయన కలిసారో గానీ.. జగన్ ఢిల్లీ వెళ్లడం రావడం జరిగింది. ఈ టూర్ పై ఎవరికి తోచింది వారు రాసుకున్నారు. రాష్ట్రానికి సాయం...
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ నడిబొడ్డులో కేటీఆర్ కి దొరికిన బండి సంజయ్..!!

sekhar
మహమ్మారి కరోనా వైరస్ ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొనే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయినట్లు బిజెపి పార్టీ ముందు నుండి మాటల యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర బిజెపి...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్డీఏలోకి జ‌గ‌న్…. ఢిల్లీలో జ‌రిగేది ఇదే!

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మ‌రోమారు ఊహించ‌ని ప‌రిణామంతో వార్త‌ల్లోకి ఎక్కారు. అక‌స్మాత్తుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం...
రాజ‌కీయాలు

జగన్ రుణం తీర్చుకోవాలంటే బీజేపీ ఏమివ్వాలి..?

Muraliak
బీజేపీకి పార్లమెంటులో తిరుగు లేదు. ఏ బిల్లునైనా ఆమోదింపజేసుకోగలదు. ఏ చట్టం చేయాలన్నా గంటలోనే పూర్తి చేస్తుంది. కానీ రాజ్యసభలోనే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్డీఏ పక్షానికి రాజ్యసభలో సరైన బలం లేదు. ఓ బిల్లు...
న్యూస్

బ్రేకింగ్: రాజ్యసభలో కూడా వ్యవసాయ బిల్లుకు మద్దతునిచ్చిన జగన్ పార్టీ

Vihari
ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన మూడు సవరణ బిల్లులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్.. హర్‌సిమ్రత్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : ఎన్‌డి‌ఏ లోకి వై ఎస్ జగన్ కి ఆహ్వానం ?

sridhar
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ అడుగుపై కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఏపీలో పాలనా వికేంద్రీకరణ పేరిట అక్కడ శాసన రాజధాని అనేదాన్ని మాత్రం కొనసాగిస్తూ...
టాప్ స్టోరీస్ న్యూస్

మోదీకి షాక్..!కేంద్ర మంత్రి రాజీనామా..!! కారణాలివే

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఎన్ డి ఎ కూటమిలో చిచ్చు రేపింది. ఎన్ డి ఎ లో ప్రధాన భాగస్వామిగా...
న్యూస్ రాజ‌కీయాలు

లక్ష కోట్లు అంటున్నారు… ఏమైనా ఉపయోగం ఉందా కేటీఆర్ గారు..??

sekhar
ఇటీవల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతల తీరు చూస్తుంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కి ఇదో తలనొప్పి వ్యవహారమే…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ రాబోయే...
టాప్ స్టోరీస్

మోదీ సర్కారులోకి వైసిపి!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన...
టాప్ స్టోరీస్

ఆర్థిక సంక్షోభం.. ముదిరిన మాటల యుద్ధం!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సంక్షోభంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కారుకు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన...
టాప్ స్టోరీస్

మోదీ కేబినెట్ లోకి జేడీయూ.. కారణమేంటి?

Mahesh
                                                 ...
టాప్ స్టోరీస్

‘సొంత ముద్ర కోసం తపన : అసలుకే మోసం’

sharma somaraju
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు.  వైసిపి వంద రోజుల పాలనపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని ఆయన...
Right Side Videos

లండన్‌లో పండగ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి పార్లమెంటు ఎన్నికలలో ఘనవిఝయం సాధించిన  మీదట లండన్ వీధుల్లో ప్రవాస భారతీయులు పండగ చేసుకుంటున్న ఒక వీడియోను పారిశ్రామికవేత్త అనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా...
టాప్ స్టోరీస్

దేశంలో బిజెపి ప్రభంజనం!

Siva Prasad
న్యూఢిల్లీ:  రాత్రి 10:00గంటలు: దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభంజనం కొనసాగింది. ఎన్‌డిఎ కూటమి 351 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ 92 స్థానాలలో విజయం సాధించింది. ఏ కూటమికీ చెందని...
టాప్ స్టోరీస్

రంగంలోకి దిగిన సోనియా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎను నిలువరించేందుకు యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపియేతర ప్రభుత్వం...
రాజ‌కీయాలు

‘బిజెపి ప్రజల విశ్వాసం కోల్పోయింది’

sharma somaraju
అమరావతి: యుపిఏ, ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామ్య పక్షాల్లో కెసిఆర్ లాగానే కొంత మంది అవకాశవాద రాజకీయ నాయకులు ఉన్నారని సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకరరెడ్డి అన్నారు. మంగళవారం ఒక ఎలక్ర్టానిక్ మీడియాకు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

మోదీ వస్తేనే మేలు

Kamesh
శాంతి చర్చలకు మరింత అవకాశం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆశాభావం ఇస్లామాబాద్: సార్వత్రిక ఎన్నికలలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి, నరేంద్ర మోదీయే ప్రధాని అవ్వాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరుకుంటున్నారు....
టాప్ స్టోరీస్

బీజేపీ మతతత్వ పార్టీయే

Kamesh
నేనెప్పుడూ వాళ్లను అలాగే చూశా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ న్యూఢిల్లీ: బీజేపీని తాను ఎన్నడూ మతతత్వ పార్టీగానే చూసినట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. 1998 నుంచి 2009 వరకు బీజేపీ...
టాప్ స్టోరీస్

‘మమ్మల్ని ఎందుకు ఆదరించాలో వివరిస్తా’

sharma somaraju
ఢిల్లీ: ‘యువత కలలు నెరవేర్చడానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు తెలుగుభాషను ఆశ్రయించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని...
రాజ‌కీయాలు వీడియోలు

ఉగ్రదాడి: సీఎం మోదీ ప్రశ్నలకు.. పీఎం మోదీ దగ్గర సమాధానముందా?

Siva Prasad
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 44మంది సీఆర్పీఎఫ్ మరణించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో దేశంలో జరిగిన ఉగ్రదాడులపై...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ప్రధాని మోది కోసం నిరసన ఎదురుచూపు

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 9: అధికార పార్టీ కార్యకర్తల నిరసన హోరు మధ్య ప్రధాని నరేంద్ర మోది ఆదివారం రాష్టంలో అడుగుపెట్టనున్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అభివృద్ధి పనులను ప్రజలకు వివరించండి : మోదీ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 13: ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన తమిళనాడులోని బిజెపి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఎన్‌డిఎ చిక్కుతోంది’

Siva Prasad
ఢిల్లీ, జనవరి 11: ప్రధాని మోదీ ఏకపక్ష విధానాలు నచ్చక ఎన్‌డిఎ నుండి 16 పార్టీలు వైదొలిగాయనీ, మరో ఐదు పార్టీలు బయటకు వెళతామని బెదిరిస్తున్నారనీ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి...
టాప్ స్టోరీస్

ఇంత తెంపరితనం వెనుక ఏముందో!

Siva Prasad
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బిజెపికీ మధ్య రాష్ట్రంలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది. నిజానికి అది ఆశ్యర్యకరమైన విషయమేమీ కాదు. బిజెపి నాయకత్వం తీరు గమనిస్తూ వచ్చిన...
టాప్ స్టోరీస్

కుష్వాహా రాజీనామా

Siva Prasad
నరేంద్ర మోదీని సమైక్యంగా ఢీకొనేందుకు ప్రతిపక్షాలు డిల్లీలో సమావేశమవుతున్న వేళ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షం నుంచే ప్రధానికి గట్టి దెబ్బ తగిలింది. బీహార్‌లో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ అధినాయకుడు...