బ్రేకింగ్ : ఏపీ ప్రధాన కార్యదర్శికి రెబెల్ ఎంపీ ఘాటు లేఖ..!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాసారు. ఐఅండ్పీఆర్లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేందర్రెడ్డి సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారంటూ ఆ లేఖలో రఘురామ...