నెల్లూరు కోర్టులో చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసు విషయంలో ఏపి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమర్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు....