NewsOrbit

Tag : new delhi

టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya
దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొఘల్ గార్డెన్ పేరు మార్చబడింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మొఘల్ గార్డెన్ పేరు మారుస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ...
జాతీయం న్యూస్

సిద్దూ మూసా వాలా హత్యతో సంబంధాలు ఉన్న గ్యాంగ్ స్టర్ ల ప్రాంతాల్లో ఎన్ఐఏ విస్తృత సోదాలు

sharma somaraju
పంజాబ్ సింగర్ సిద్దూ మాసావాలా హత్యతో సంబంధం ఉన్న అనుమానిత గ్యాంగ్ స్టర్ ల ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం విస్తృత దాడులు చేసింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలలోని స్థానిక...
జాతీయం న్యూస్

న్యూ ఢిల్లీ లో మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు రైల్వే సిబ్బంది అరెస్టు

sharma somaraju
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులు రైల్వే ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులని పోలీసులు...
న్యూస్

కాళేశ్వరంలో అతిక్రమలు జరిగాయి..ఎన్జీటీ

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) పేర్కొన్నది.  తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్...
న్యూస్ రాజ‌కీయాలు

పండగలకు ప్రత్యేక రైళ్లు..!!

sekhar
త్వరలో దసరా దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది. దాదాపు 39 స్పెషల్ ట్రైన్స్ వేరు వేరు...
న్యూస్

బ్రేకింగ్: కరోనా నుండి పూర్తిగా కోలుకున్న అమిత్ షా

Vihari
కేంద్ర హోమ్ మంత్రి కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. “తాజాగా జరిపిన పరీక్షల్లో నాకు కరోనా నెగటివ్...
బిగ్ స్టోరీ

ముంబై మురికివాడల్లోనే కరోనా విస్తృతి

Special Bureau
మిగతా ప్రాంతాల్లో తక్కువే… ఢిల్లీతో పోల్చుకు ముంబై బెటరే… స్లమ్స్‎లో 57 % రెసిడెన్షియల్ ఏరియాల్లో 16% విస్తృతి దేశాన్ని వణికిస్తున్న కరోనా రీసెర్చ్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయ్. కరోనా...
బిగ్ స్టోరీ

జగన్ తోనే అజయ్ కల్లం…!!…ఢిల్లీలో హల్ చల్..!

Special Bureau
రాజీనామా చేస్తామంటూనే..రాజీ పడ్డారా..! శాఖలు తీసేసినా..సీఎం సలహాదారుడిగా ఇంకా కీ రోల్ ప్రవీణ్ కు చెక్..అసలు టార్గెట్ అదే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న సీనియర్ బ్యూరోక్రట్ ఆయన. సీనియర్ ఐఏఎస్ అధికారిగా పాలనలో...
బిగ్ స్టోరీ

రఘురామరాజు వెంట నడిచేదెవరు…నిలిచేదెవరు..!

Special Bureau
వైసీపీలో హాట్ టాపిక్..వారిపై డేగకన్ను అసలు కధ నడిపిస్తుంది..వారేనా…! నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు వైసీపీకి రెబల్ గా మారారు. అనూహ్యంగా ఎన్నికల సమయంలో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోక్యంతో వైసీపీ నుండి...
బిగ్ స్టోరీ

కీలక హోదాల్లో ఉన్న వారిలో టెన్షన్.. జగన్ మార్క్ డెసిషన్స్ తో లాభమా..నష్టమా..

Special Bureau
  ఏపీ సీఎం జగన్ 13 నెలల పాలనలో ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయంగా టీడీపీని దెబ్బ తీసే వ్యూహం అమలు చేస్తూనే..తాను తన సొంత మనుషులుగా దగ్గరికి తీసుకున్న వారికి సైతం తన...
న్యూస్

ఢిల్లీలో ఎన్ కౌంటర్:ఇద్దరు నేరస్తులు హతం

sharma somaraju
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నేటి ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు నేరస్తులు హతమయ్యారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ అనే ఇద్దరు...
న్యూస్

ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్...
న్యూస్

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ నుండి విశాఖ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన అరగంటకే బ్రేక్ పట్టేయడంతో బి1 భోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైల్లో...
సినిమా

శ్రీదేవి బ‌యోగ్ర‌ఫీ విడుద‌ల

Siva Prasad
దివంగ‌త అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చ‌రిత్ర‌ ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ అనే పుస్తక రూపంలో రానుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌త్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు....
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పగలే చిమ్మచీకట్లు!

Siva Prasad
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. శనివారం 407 ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) ఆదివారం ఉదయానికి 600కు పెరిగింది. ఈ కాలుష్యం ఫలితంగా ఉదయం 32...
Right Side Videos

వాయుసేనకు మోది కితాబు:వీడియో వైరల్

sharma somaraju
న్యూఢిల్లీ: భారత వాయుసేన 87వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది ట్వీట్ చేసిన భారత్ వాయుసేన విజయాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోది మంగళవారం...
టాప్ స్టోరీస్

అటు కేసీఆర్ ఇటు జగన్ మధ్య మోదీ!

Mahesh
అమరావతి: పది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం హస్తినకు వెళ్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 5న...
టాప్ స్టోరీస్

జైట్లీకి కన్నీటి వీడ్కోలు

Mahesh
న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌  ఘాట్‌లో  ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైట్లీ...
టాప్ స్టోరీస్

సీబీఐ కోర్టుకు చిదంబరం..

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. రాత్రంతా ఆయనను సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ...
టాప్ స్టోరీస్

కుటుంబం కాలిపోతున్నా..!

Kamesh
న్యూఢిల్లీ: కారులో వెనకవైపు మంటలు చెలరేగాయి. వెనుక సీట్లో తన కుటుంబం ఉంది. వాళ్ల ప్రాణాలకు ప్రమాదమని ఆ తండ్రికి తెలుసు. అయినా, మిగిలిన వాహనాలకు ప్రమాదం వాటిల్లకూడదనే అనుకున్నారు. ముందుగా మంటలు చెలరేగిన...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎన్నికల ముందు విద్యార్థులపై దృష్టి

sarath
ఎన్నికలు దగ్గర పడుతుంటంతో బిజెపి,కాంగ్రెస్ పార్టీలు విద్యార్థులతో ముఖా ముఖి చర్చలు నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఏడుగురు యువ విద్యార్థులతో సప్రైజ్ డిన్నర్...
న్యూస్

మూడోసారి: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాళ్ల దాడి

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా జంక్షన్ దగ్గర ఈ...