విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అగ్రవర్ణాలకు కూడా..అర్హతలు ఇవీ
విదేశాలలో విద్యను అభ్యసించే ఏపీ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో విధ్యను అభ్యసించే వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అవస్థలు...