కర్ణాటక ప్రాజెక్టుపై అభిప్రాయాలుకావాలి
హైదరాబాద్, డిసెంబరు27: కర్ణాటక రాష్ర్టం తుంగభద్రపై 40 టిఎంసిల సామర్ధ్యంతో ప్రతిపాదించిన ప్రాజెక్టుపై నదీపరివాహక రాష్ర్టాల అభిప్రాయాలను కోరినట్లు తుంగభద్ర నదీ బోర్డు ఛైర్మన్ రంగారెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఛైర్మన్ రంగారెడ్డి అధ్యక్షతన...