ప్రారంభమైన ఏపి మంత్రివర్గ సమావేశం
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో సహా 30 అంశాలపై కేబినెట్ చర్చించనున్నది....