IT rules: సరికొత్త ఐటీ రూల్స్ ను ప్రవేశపెట్టిన కేంద్రం..!
దేశంలోని పౌరులందరికీ భారత రాజ్యాంగం కొన్ని సమానత్వపు హక్కులను ఇచ్చింది. అందులో భావ ప్రకటన స్వేచ్చ కూడా ఒకటి. వీటికి అనుగుణంగా కేంద్రం కొత్తగా ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది. వ్యక్తిగత గోప్యతకు, సమాచారం భద్రతకు...