NewsOrbit

Tag : news orbit latest news

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatela Rajendar: ఈట‌ల కుట్ర చేశారు… సంచ‌ల‌న కామెంట్లు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

sridhar
Eatela Rajendar: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్ నేత‌ల‌కు టార్గెట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈట‌లను టార్గెట్ చేయ‌డంలో నేత‌లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాల్క...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: క‌రోనా టైంలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన కేటీఆర్‌

sridhar
KTR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఖాతాలో మ‌రో రికార్డు చేరింది. క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ‌ భారీ పెట్టుబ‌డి సాధించింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్...
టాప్ స్టోరీస్

రాపాక ఉన్నాడో ? లేడో తెలియదు: పవన్

Mahesh
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
రాజ‌కీయాలు

‘టిడిపి వీడను’

sharma somaraju
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
టాప్ స్టోరీస్

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?

Mahesh
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్‌ ఎస్‌కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
టాప్ స్టోరీస్

సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద కరకట్ట తెగిపోవడంతో నీరంతా బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత...
టాప్ స్టోరీస్

నేటి బంద్ వాయిదా.. కొనసాగుతున్న ఆందోళనలు

Mahesh
గుంటూరు: అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్‌ జేఏసీ జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన జిల్లా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే...
టాప్ స్టోరీస్

గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్‌లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
టాప్ స్టోరీస్

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
న్యూస్

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు భారీ షాక్!

Mahesh
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు టెలికామ్ సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి. వోడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు మొబైల్ టారిఫ్ లు ఈ నెల నుంచి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. నష్టాలను పూడ్చుకోవడానికి, ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భారం...
టాప్ స్టోరీస్

రాజధానిపై బొత్స యూటర్న్!

Mahesh
విశాఖపట్నం: ఏపీ రాజధానిపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ మొదటికే వచ్చారు. ఏపీ అసెంబ్లీలో భాగంగా మండలిలో చర్చ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతేనని, మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వకంగా స్పష్టం చేసిన బొత్స...
టాప్ స్టోరీస్

ఆర్టీసీలో ఎన్నికలు జరపాల్సిందే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
టాప్ స్టోరీస్

‘ప్రాణం పోయినా క్షమాపణలు చెప్పను’

Mahesh
న్యూఢిల్లీ: ప్రాణం పోయినా తాను క్షమాపణ చెప్పనని ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసిస్తూ...
టాప్ స్టోరీస్

‘దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఇది’!

Mahesh
న్యూఢిల్లీ: దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శనివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావ్‌’ ర్యాలీకి చేపట్టింది....
Right Side Videos టాప్ స్టోరీస్

లైవ్ లో రిపోర్టర్ కి షాకిచ్చిన ఆకతాయి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లైవ్ లో వార్తను రిపోర్టు చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుకు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తి ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె...
టాప్ స్టోరీస్

తథాగత రాయ్ మళ్లీ నోరు తెరిచారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) షిల్లాంగ్: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొనగాడయిన మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈశాన్య రాష్ట్రాలను అట్టుడికిస్తున్న పౌరసత్వం సవరణ బిల్లును ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన...
టాప్ స్టోరీస్

దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టు నిర్ధారించింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పికెతో జట్టు కట్టిన కేజ్రీవాల్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్‌ సారధ్యంలోని  ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

తెలంగాణ బీజేపీ చీఫ్ గా డి.కె.అరుణ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా ? ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్థానంలో మాజీ మంత్రి డి.కె.అరుణని నియమించనున్నారా? ఇప్పుడు ఆ పార్టీలో ఇదే హాట్ టాపిక్‌ గా మారింది....
బిగ్ స్టోరీ

ఇవిఎంల గుట్టు ఇప్పుడన్నా తేలుతుందా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఇవిఎంలు) నమ్మదగినవి కావన్న వాదన చాలామంది నోట వింటున్నాం. ఇవిఎంలను ఇప్పటికే కొందరు హ్యాక్ చేసి చూపించారు. పలువురు నిపుణులు సవాలు విసురుతున్నప్పటికీ భారత...
టాప్ స్టోరీస్

అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం

Mahesh
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
వ్యాఖ్య

ఇక్కడ అన్నీ తయారు చేయబడును!

Siva Prasad
రండి బాబూ రండి ఇది వింత బజారు..అలసిస్తే చేజారు..ఆలోచిస్తే గుండె బేజారు ఇక్కడ అన్నీ  రెడీమేడ్ గా లభ్యమగును. సకలం సమస్తం తయారు చేయబడును- ఊతప్పం కంటె  ఊహల తయారు ఈజీ కుర్చీలు..బెంచీలు..చెంచాలూ ప్లేట్లూ...
టాప్ స్టోరీస్

ఓ వైపు ‘దిశ’ బిల్లు ఆమోదం.. మరోవైపు అత్యాచారం!

Mahesh
గుంటూరు: ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ఆమోదం పొంది కొద్ది గంటలు కూడా గడవక ముందే గుంటూరులో అమానుష ఘటన జరిగింది. గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్...
టాప్ స్టోరీస్

మృతదేహాల అప్పగింత ఎప్పుడు ?

Mahesh
హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం  మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
టాప్ స్టోరీస్

అమరావతి నుండి రాజధాని మార్చరట!

sharma somaraju
అమరావతి: శాసన మండలి సాక్షిగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు అమరావతి నుండి రాజధాని మార్పు ప్రతిపాదన ఏమీ లేదంటూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. శాసనమండలి సమావేశాల్లో అయిదవ రోజైన శుక్రవారం అమరావతి...
టాప్ స్టోరీస్

సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు ఆ పెద్దమనిషి. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి కూడా కాదు. భారతీయ జనతా పార్టీకి చెందిన...
రాజ‌కీయాలు

రాపాకకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి

Mahesh
అమరావతి: తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాలని ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన...
టాప్ స్టోరీస్

అసోంలో పౌరసత్వ సెగలు.. జపాన్ ప్రధాని పర్యటన రద్దు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఈశాన్య రాష్ర్టాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో జపాన్‌ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జపాన్‌ ప్రధాని...
టాప్ స్టోరీస్

‘మార్షల్స్’ తీరుపై మండలిలోనూ సభ్యుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సభ్యులపై మార్షల్స్ అనుసరించిన తీరుకు సంబంధించి వీడియోలను మండలిలో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ  టిడిపి ఎమ్మెల్సీలు శాసనమండలిలో శుక్రవారం ఆందోళనకు దిగారు. శాసనమండలికి వస్తుంటే తమను మార్షల్స్ అడ్డుకున్నారని...
టాప్ స్టోరీస్

‘ఏపీ దిశ చట్టం’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Mahesh
అమరావతి: మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘ఏపీ దిశ యాక్ట్’ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, సభలో బిల్లును హోం...
టాప్ స్టోరీస్

స్పీకర్ కుర్చీలో అంబటి!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘ఏపీ దిశ యాక్ట్’ చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో...
టాప్ స్టోరీస్

సీఎంపై ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చిన టీడీపీ

Mahesh
అమరావతి: సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రివిలైజ్‌ నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వక్రీకరించారని ఆరోపిస్తూ సీఎంపై ప్రివిలైజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్...
టాప్ స్టోరీస్

‘వివేకా హత్య కేసు సిబిఐకి ఇవ్వండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం...
టాప్ స్టోరీస్

రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం లోక్ సభలో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళనకు దిగారు. దేశంలోని మహిళలందరికి రాహుల్‌...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం  ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
టాప్ స్టోరీస్

‘అమిత్ షా జడ్జి కాదు బతికిపోయాం’!

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్ సిబల్‌ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం...
టాప్ స్టోరీస్

ఆ మూడు రాష్ట్రాలు పౌరసత్వం బిల్లుకు వ్యతిరేకం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై చర్యకు అసెంబ్లీలో తీర్మానం

sharma somaraju
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో మార్షల్‌ను పరుష పదజాలంతో  దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామనీ, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో...
టాప్ స్టోరీస్

నర్సీపట్నంలో అన్నతమ్ముల సవాల్!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు కుటుంబాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరి కుటుంబాలపై ఒకరు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు...
టాప్ స్టోరీస్

‘అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షలో ఆయన...
టాప్ స్టోరీస్

అయోధ్యపై నవంబర్ 9న ఇచ్చిన తీర్పే ఫైనల్!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని...
టాప్ స్టోరీస్

‘ప్రజాస్వామ్యంలో చీకటి రోజు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు అని చంద్రబాబు అన్నారు. ప్రజాపక్షమైన ప్రతిపక్షం టిడిపిని సభలోకి రానివ్వకుండా అడ్డుకున్న ఈ రోజు బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ గేటు...
టాప్ స్టోరీస్

అజిత్ కు ఆర్థిక.. జయంత్ కు డిప్యూటీ సీఎం?

Mahesh
ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చి.. దేవేంద్ర ఫడ్నవీస్ మూడు...
న్యూస్

అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు వార్నింగ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు మండలి చైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దంటూ హెచ్చరించారు. అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టిడిపి సభ్యులు ఫిర్యాదు చేశారు....
టాప్ స్టోరీస్

మద్యం వల్లే ‘దిశ’ ఘటన!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మాధ్యమంపై చర్చలో పేలిన మాటల తూటాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టడాన్ని ప్రశంసిస్తూ...
న్యూస్

జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు

Mahesh
అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘ఏపీ దిశ యాక్ట్‌’ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని...
టాప్ స్టోరీస్

వంశీ పంపిన స్లిప్పులో ఏముంది?

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సభలో సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేనిని కోరిన వంశీ…...
Right Side Videos

సెల్ లాక్కెళ్లిన కొండముచ్చు ఏమిచేసిందంటే..

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తినే వస్తువు అనుకుని ఒక మహిళ చేతిలోని సెల్ ఫోన్‌ను కొండముచ్చు లాక్కెళ్లింది. ఆ సెల్ ఫోన్‌ను ఏమి చేయాలో తెలియక అటు ఇటు తప్పి చూస్తూ తినేందుకు ప్రయత్నించిన...