News Today October 11: న్యూస్ ఆర్బిట్ నుండి మీ కోసం ఈరోజు ప్రధాన వార్తలు News Today October 11: న్యూస్ ఆర్బిట్ నుండి మీ కోసం ఈరోజు ప్రధాన వార్తలు GodFather:...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం...
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
ఉల్లి ధరలు అమాంతంగా పెరగడంతో ఉల్లిపాయల కోసం క్యూలైన్లలో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని రైతు బజార్లో సాంబయ్య (55) ఏకంగా ప్రాణాలే విడిచాడు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం, కిడ్నాప్ అభియోగాలను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న నిత్యానంద పరమశివుడట. ఆ మాట ఆయనే చెప్పుకుంటున్నాడు. దానికన్నా విచిత్రం ఏమంటే ఆయన ఆ మాటలు చెబితే వినేవాళ్లు ఉన్నారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇళ్లలో కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను పెంచడం సాధారం. పెంపుడు జంతువులు విశ్వాసంగా ఉంటాయని నమ్ముతారు. అయితే, కుక్కలు విశ్వాసంగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. కానీ కొలంబియాలో జరిగిన...
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
అమరావతి: కృష్ణాజిల్లా వాసులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ అనుమతులు మంజూరు చేయడంతో ఈ...
అమరావతి: ఏపి కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశం అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాటుపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే నవంబర్లో ప్రారంభించే సంక్షేమ...