మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ హత్య జరిగి 16 నెలలు కావస్తోంది. ఇప్పటికీ ఈ ఉదంతంపై ఎవరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ప్రత్యర్డులు...
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పోస్ట్ ఊస్టింగ్ అయిపోతుంది. అధికారికంగా పార్టీ ప్రకటించనప్పటికీ కొత్త అధ్యక్షుడు నియామకానికి మాత్రం కసరత్తులు జరుగుతున్నాయి. సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు...
మంత్రివర్గ విస్తరణ అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్నా బోలెడంత హడావిడి ఉంటుంది. రోజుల తరబడి చర్చలు.. సమావేశాలు ఉంటాయి.నెలల తరబడి లాబీయింగ్ లు ఉంటాయి.కోటరీల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆశావహుల లిస్ట్ చాంతాడంత...
ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయం ముదురుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం కాకపోయినా.. రాజకీయంగా ఆన్ సీజన్ అయినా.. ఏకపక్షంగా అధికారం చేపట్టి వైఎస్ జగన్ సీఎం అయినా.. తెలుగుదేశానికి సరిపడా బలం...
దేశంలో కరోనా కష్టాలతో సతమతమవుతున్న ప్రజానీకానికి వివిధ రకాల నిత్యావసరాల ధరల పెరుగుదల పెనుభారంగా అవుతోంది. వీటికి తోడు వంట గ్యాస్ ధర పెరగడం మరో భారం కానున్నది. దేశంలో లాక్డౌన్ సడలింపులు కొనసాగుతుండగా...
ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు, మీ కోసం బంగారం లాంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నోయిడాలోని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్...