ఎన్కౌంటర్పై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఎంక్వైయిరీ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై గురువారం...