Breaking: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ రోజు ఏడు రాష్ట్రాల్లో సోదాలు జరుపుతోంది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసు లో తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్న...
NIA: హైదరాబాద్ లో గురువారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. హిమాయత్ నగర్ లో విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ గా ఉన్న ఎన్ వేణుగోపాల్ నివాసంతో...
NIA: తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఎన్ఐఏ సోదాల కలకలం రేపుతున్నాయి. దాదాపు 15 ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాల్లో...
విశాఖ ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన కోడికత్తితో జరిగిన దాడి కేసును విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలం వరకూ...
కరీంనగర్ హుస్సేనీ పూరలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కు చెందిన కీలక నేత తఫీక్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి సోదాలు...
దివంగత మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) భార్య శిరీష అలియాస్ పద్మక్కను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని స్వగృహంలో ఒంటరిగా ఉన్న పద్మక్కను నిన్న (శుక్రవారం) నాలుగు...
దివంగత మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మను కేంద్ర దర్యాప్తు బృందాలు (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నాయి. ప్రకాశం జిల్లా అలకూరపాడులోని సృగృహంలో ఒంటరిగా ఉన్న ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి...
NIA Court: దేశ వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన పేలుళ్ల కేసులో నలుగురు ఇడియన్ ముజాహిదీన్ తీవ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు జైలు శిక్ష విధించింది. నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ...
హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ అయ్యింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీసులు గత ఏడాది డిసెంబర్ నెలలో జాహేద్ ముఠా...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఎన్నికలకు ముందు జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ఎట్టకేలకు ఎన్ఐఏ కోర్టులో నేటి నుండి ప్రారంభమైంది. ఘటన జరిగిన నాలుగేళ్లకు ట్రయల్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో కోడి...
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో సారి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ పై దాడులు నిర్వహిస్తొంది. కేరళ వ్యాప్తంగా గురువారం ఉదయం నుండి సోదాలు ప్రారంభించింది ఎన్ఐఏ. పీఎఫ్ఐ నాయకులు,...
సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన సామాజిక కార్యకర్త గౌతం నవలఖాను జైలు నుండి గృహ నిర్బంధానికి తరలించారు. 2020 ఏప్రిల్ నెల నుండి గౌతం...
సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై జనిపల్లి శ్రీనివాసరావు ( శ్రీను) కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే అతన్ని...
Breaking: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న డిల్లీ యూనివర్శిటీ డాక్టర్ సాయిబాబా విడుదలకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. సాయిబాబాతో సహా ఆరుగురు నిందితులను నిర్దోషులుగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును...
NIA: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) కార్యాలయాలపై సోదాలు జరుపుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక తమిళనాడు..సహా మొత్తం పది రాష్ట్రాలలో PFI కి చెందిన కీలక...
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్ఐఏ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఈ వేకువ జాము నుండి...
పంజాబ్ సింగర్ సిద్దూ మాసావాలా హత్యతో సంబంధం ఉన్న అనుమానిత గ్యాంగ్ స్టర్ ల ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం విస్తృత దాడులు చేసింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలలోని స్థానిక...
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ఆయన ప్రధాన అనుచరుడు చోటా షకీల్ తదితరుల ఆచూకీ తెలిపిన వారికి భారీ రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. 1993...
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆదివారం ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపాయి. ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ కు చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో అనుమానిత లావాదేవీలు...
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏపిలో మవోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి సోదాలు నిర్వహిస్తొంది. దివంగత మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) భార్య శిరీష నివాసంలో సోదాలు నిర్వహిస్తుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అలకూరపాడులోని...
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్ కోర్టు వద్ద పలువురు దాడికి పాల్పడ్డారు. టైలర్ కన్నయ్య కుమార్ దారుణ హత్య...
Yasin Malik: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగం కేసులో జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యూసిన్ మాలిక్ ను ఢిల్లీలోని పటియాల ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. ఎన్ఐఎ అభియోగాలను యూసిన్ మాలిక్...
NIA: పాకిస్తానీ ఏజంట్ల గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గుజరాత్, గోద్రా, బుల్దానా, మహారాష్ట్ర, విశాఖ లో ఎన్ఐఏ సోదాలు చేసింది....
NIA: పేలుడు పదార్ధాల కేసులో ఎన్ఐఏ అధికారులు తెలంగాణలోని అయిదు జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ పేలుడు పదార్ధాల కేసులో మహబూబ్నగర్, వరంగల్, జనగామ, భద్రాది, మేడ్చల్ జిల్లాలోని...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కి పుట్టినిల్లు చైనా… భారత్ పై ఉన్న కొద్ది రెచ్చిపోతుంది. వాస్తవానికి కరోనా వైరస్ ప్రపంచంలోకి చైనా వదలడానికి బలమైన రెండు టార్గెట్ లు మొదటిది అమెరికా,...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ముంబై: తమ నిర్వాకం ఎక్కడ బయటపడుతుందోనని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భయపడినందువల్లనే భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును హఠాత్తుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ...
భీమా కోరేగావ్ కేసులో ఖైదులో ఉన్న హక్కుల కార్యకర్తలు: పై వరుస ఎడమ నుంచి: సుధీర్ దవాలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్. మధ్య వరుస: షోమా సేన్, వెర్నాన్ గంజాల్వెస్, వరవర రావు....
సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా – “సురా” అనేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు “సురా”. తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే వాడు-...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) సాధారణంగా బస్సులోనో, రైలులోనో తోటి ప్రయాణీకుడు నా సెల్ చార్జింగ్ అయిపోయింది. ఒక కాల్ చేసుకుంటాను, సెల్ ఇవ్వండి ప్లీజ్ అంటే ఎవరైనా ఇస్తూనే ఉంటారు. అయితే పరిచయం లేని...
కోయంబత్తూరు: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోయంబత్తూరులో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. శ్రీలంక ద్వారా సముద్ర మార్గం నుండి ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలో చొరబడ్డారన్న సమాచారం ఆధారంగా మొత్తం ఐదు బృందాలు వివిధ...
చెన్నైః దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించినట్లు వెల్లడించాయి. ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. శ్రీనివాసరావు బెయిల్ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడు బయట...
బెంగళూర్: రాష్ట్రంలోని దొద్దబల్లపుర పట్టణంలో బంగ్లాదేశ్కు చెందిన అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో కర్నాటక అంతా హైఅలర్ట్ హెచ్చరికలను జారీ చేశారు. హోంమంత్రి ఎంబి పాటిల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ...
హైదరాబాదు: హైదరాబాదులో మరో సారి ఉగ్రవాదుల సానుభూతిపరుల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు తనిఖీలు చేపట్టడం స్థానికుల్లో కలవరాన్ని కల్గిస్తోంది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్స్ కాలనీ, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి...
సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసుని తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఉత్తర్వులని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నరేంద్ర...
అమరావతి, జనవరి 23: వైసిపి అధినేత జగన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు. హైకోర్టులో కేసు...
అమరావతి, జనవరి 21: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం ఎపి హైకోర్టు నందు...
విశాఖ, జనవరి 19: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఎ అధికారులు శనివారం వైజాగ్ మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్ను విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కేసును ఆధీనంలోకి...
అమరావతి, జనవరి 19: జగన్పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్ను హైకోర్టు తిరస్కరించింది. విశాఖ ఎయిర్ పోర్టు లాంచ్లో ప్రతిపక్ష...
విజయవాడ, జనవరి 18: జగన్పై దాడి కేసులోని నిందితుడు శ్రీనివాసరావును శుక్రవారం ఎన్ఐఎ అధికారులు విజయవాడ ఎన్ఐఎ కోర్టులో హజరుపర్చారు. కోర్టు అనుమతితో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ అధికారులు ఆరు రోజుల పాటు...
అమరావతి, జనవరి 17: ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి కేసులో తమకు సిట్ అధికారులు సహకరించడం లేదంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విజయవాడ ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్...
విశాఖ, జనవరి 13: కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం విశాఖలో ఎన్ఐఎ అధికారులు విచారించారు. విజయవాడ నుండి ఉదయం విశాఖకు శ్రీనివాసరావును తీసుకువచ్చిన ఎన్ఐఎ అధికారులు జిల్లాలోని బక్కనపాలెం ఎపిఎస్పి పోలీస్...
అమరావతి, జనవరి 12: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి కేసులో కొత్త మలుపు. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఎ అధికారులు విచారణ నిమిత్తం ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియజెప్పాలంటూ ఆతని తరపు న్యాయవాది సెషన్స్ కోర్టులో...
అమరావతి. జనవరి 12: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసును ఎన్ఐఎకు అప్పగించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. ఎన్ఐఎకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి అని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి...
విజయవాడ, జనవరి 12: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిపై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును శనివారం ఉదయం ఎన్ఐఎ అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు. కస్టడిలోకి తీసుకునేందుకు శనివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ కేసు సిట్...
విజయవాడ, జనవరి11: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ డైలు అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కు అప్పగించారు. ఎన్ఐ అధికారులు అతనిని శుక్రవారం విజయవాడలోని...
అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు విషయంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన...
కోడికత్తితో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై దాడి చేసిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు అసంతృప్తి కలిగించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై కత్తి...