కాకినాడ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు వైసిపికి మద్దతుగా మాట్లాడటం దారుణమని టిడిపి నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ జివిఎల్ ఆ పార్టీ దగ్గర...
అమరావతి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గురువారం అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా పర్యటించారు, పోలవరం ప్రాంతంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్సీ నారా...
అమరావతి: తాను పార్టీ మారే ఆలోచన లేదని భీమవరం వైసిపి నాయకురాలు తోట వాణి స్పష్టం చేశారు. తోట వాణి వైసిపిని వీడి బిజెపిలో చేరనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో...
అమరావతి: రాష్ట్రంలో టిడిపి అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ మారిన విషయం తెలిసిందే. తాజాగా తూర్పు గోదావరి...
అమరావతి: రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్యయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేల విడిచి సాము చేశామా? క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించకుండా టెక్నాలజీని నమ్ముకోవడం వల్ల...
అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి జనసేన పార్టీలో చేరారు. ఇప్పటి వరకూ లక్ష్మణమూర్తి ఏ రాజకీయ పార్టీలోనూ క్రియాశీలకంగా పని చేయడం లేదు....