NewsOrbit

Tag : nimmala ramanaidu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Mudragada Padmanabham: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ముద్రగడ గుస్సా..వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు..ఎందుకంటే..?

sharma somaraju
Mudragada Padmanabham: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కోపం వచ్చింది. దీంతో ఆయనపై వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ లేఖ రాశారు. ఇంతకూ ముద్రగడ పద్మనాభంకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

టీడీపీలో ఆ ఇద్దరిపై జగన్ కన్ను..! నోటీసులతో మొదటి అడుగు..!!

Muraliak
కింద పడ్డా.. తనదే పైచేయి అనుకున్నాడట.. వెనకటికి ఓ వ్యక్తి. అసెంబ్లీలో టీడీపీ వ్యవహారం ఇలానే ఉంది. బలం తక్కువయినా.. చేసే హడావుడి మాత్రం పెద్దది. తమ ఉనికిని కాపాడుకోవడానికే అలా చేస్తున్నారో.. అధికారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు..! ఎందుకంటే..?

sharma somaraju
  టీడీపీ ఎమ్మెల్యేలు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు ప్రివిలేజ్ కమిటీ షాక్ ఇచ్చింది. వారం రోజుల్లో వారిద్దరికీ నోటీసులు ఇవ్వాలని ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. బుధవారం ప్రివిలేజ్ కమిటీ సమవేశం...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ టీడీపీ ఎమ్మెల్యేను జగన్ పెద్దవాణ్ణి చేస్తున్నారా? : శాసన సభలో వ్యూహంపై చర్చ

Special Bureau
నిమ్మల రామానాయుడు…. నిన్న మొన్నటి వరకు ఎవరికీ అంతగా తెలియని పేరు ఇది… తెదేపా నాయకుడిగా 2014 లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టికెట్ పొందారు. అక్కడ ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ...
రాజ‌కీయాలు

‘న్యాయపోరాటం చేస్తాం’

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి జగన్ నిరంకుశ విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని రామానాయుడు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌పై తప్పుడు...
టాప్ స్టోరీస్

‘మండలి రద్దు..ఆ వర్గాల గొంతునొక్కడమే’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మండలిని రద్దు చేయడం అంటే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల గొంతు నొక్కడమేనని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
న్యూస్

రాజధానిపై పాలకొల్లులో ప్రజాబ్యాలెట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్‌ల ఆధ్వర్యంలో ఈ ప్రజా...
న్యూస్

ఇసుకపై టిడిపి సమరం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే...
న్యూస్

‘సభలో గొంతు నొక్కేందుకే..!’

sharma somaraju
అమరావతి: ప్రజల పక్షాన పోరాడుతుంటే తమ గొంతు నొక్కుతున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.సస్సెన్షన్‌కు గురైన టిడిపి సభ్యులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలు అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. శాసనసభను వాళ్లు...
టాప్ స్టోరీస్

ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్

sharma somaraju
అమరావతి: ఏపి బడ్జెట్ సమావేశాల్లో తొలి సారిగా ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్‌కు గురైయ్యారు. శాసనసభ మంగళవారం వాడివేడిగా ప్రారంభమయ్యింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల ప్రచార...