జగన్కు ఢిల్లీ నుంచి తీపికబురు వినిపించిన విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మినబంటు అనే పేరున్న పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తాజాగా ఏపీ సీఎంకు తీపికబురు వినిపించారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిలను వెంటనే...