న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఎట్టకేలకు ఉరి తీత తేది ఖరారు అయింది. మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకు వారిని ఉరితీయాలని ఢిల్లీ పటియాలా హౌస్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలుపై పటియాలా కోర్టు స్టే విధించింది. దోషులు నలుగురికి రేపు (ఫిబ్రవరి ఒకటి) ఉదయం...
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరితీయనున్న నేపథ్యంలో చివరి కోరికపై వారు మౌనం వహించారు. ఏడేళ్ల క్రితం నాటి ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి...
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం(జనవరి 14) ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులు నలుగురికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22 వ...
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దోషి అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో...