NewsOrbit

Tag : nirbhaya case update

టాప్ స్టోరీస్

క్షమాబిక్షకు మరో నిర్భయ దోషి అభ్యర్ధన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నిర్భయ కేసులో మరో దోషి అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన చేసుకున్నాడు. శనివారం నిర్భయ దోషి వినయ్‌ శర్మ దాఖలు చేసుకున్న  క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు గురైన...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషికి క్షమాబిక్ష తిరస్కరణ

sharma somaraju
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అయిన వినయ్ శర్మ(26) క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు నిర్భయ దోషులు నలుగురికి శనివారం ఉరిశిక్ష అమలు చేయాలనీ ట్రయిల్...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి  ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు దోషి పిటిషన్ కొట్టివేత!

Siva Prasad
(న్సూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మరణశిక్షను ఎదుర్కొంటున్న నిర్భయ కేసు దోషులలో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నలుగురు దోషులలో ఒకరైన పవన్ కుమార్ గుప్తా, నేరం జరిగిన సమయానికి తాను...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం(జనవరి 14) ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Mahesh
న్యూఢిల్లీ: తమకు విధించిన ఉరి శిక్ష అమలును సవాల్ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్, ముఖేశ్ క్యురేటివ్ పిటిషన్ వేశారు....
టాప్ స్టోరీస్

సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ వేసిన నిర్భయ దోషి

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ రెండు రోజుల క్రితం...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులు నలుగురికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22 వ...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషులకు 16న ఉరిశిక్ష అమలు?

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఈనెల16 వ తేదీ ఉదయం అయిదు గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు తీహార్‌ జైలు అధికారులు...