న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ రెండు రోజుల క్రితం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులు నలుగురికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22 వ...
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దోషి అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో...
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఈనెల16 వ తేదీ ఉదయం అయిదు గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు తీహార్ జైలు అధికారులు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ...