ఏపి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి...
దేశ ప్రధాని మోడీ చాలా రాష్ట్రాలలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ చేత వెనక ఉండి మోడీ రాజకీయం చేస్తున్నట్లు...
ఇటీవల ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఇద్దరూ మాట్లాడుకోవడం...