Budget 2024: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ మద్యంతర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. రూ.47.66 లక్షల కోట్ల రూపాయల మధ్యంతర బడ్జెట్...
Nirmala Sitharaman: ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు గానూ అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం...
CM YS Jagan Delhi Tour: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రులతో సమావేశమైయ్యారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం...
Vijaya Sai Reddy: ఏపి సర్కార్ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తొందనీ, రాష్ట్రాన్ని జగన్ అప్పులాంధ్రగా మార్చేశారని గత కొంత కాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలునకు...
CM Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవేళ అమరావతిలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో పాల్గొన్న పట్టాల పంపిణీ...
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ అందించారు. 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని...
నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్ చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైసీపీ...
ఆదానీ గ్రుప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తొందంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో ఆ గ్రూప్ స్టాక్స్ వరుసగా కొన్ని సేషన్ల నుండి పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ...
Union Budget 2023: 2023 – 24 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ లో విద్యా, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ ఏడాది...
నిరుద్యోగులకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. 2023 – 24 బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రాబోయే మూడేళ్లలో 38,800...
BJP National Executive Meeting LIVE: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే నిర్వహిస్తున్న ఈ సమావేశాలు సోమవారం నాడు ఢిల్లీలోని ఎన్ డీ ఎం...
రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో ఏపికి పది జాతీయ సంస్థలు వచ్చాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాకినాడ జేఏన్టీయూ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ...
Breaking: గ్యాస్ సిలెండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతు విధించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులు 9 కోట్ల మందికి...
Breaking: దేశంలో గత కొద్ది నెలలుగా పెట్రో ధరలు పైపైకి దూసుకువెళుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ లీటర్ ధర రూ.120, డీజిల్ లీటర్ రూ.105 లకు పైగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల...
LIC: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అయినటువంటి LIC ఇటీవల IPO గురించి ప్రస్తావన తెచ్చింది. ఇక అప్పటినుండి ఈ IPO పట్ల మార్కెట్లో అమితంగా ఆసక్తి ఏర్పడింది. తాజాగా దీనిని ఉద్దేశించి, కేంద్ర...
Union Budget 2022: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.39.45 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ బడ్జెట్ లో ఎవరికి ఏం కేటాయించారు అనేది విపులంగా.....
Union Bidget 2022: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి ఒరిగిందేమన్నా ఉందా అంటే.. ఏమీ లేదనే చెప్పాలి. అసలు రాష్ట్రాల ప్రాతిపదికన ఇచ్చిందే లేదని చెప్పాలి. గత బడ్జెట్ లో రాష్ట్రాలవారీగా ఏమిస్తారో...
Budget 2022: 2022 – 23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2022 – 23 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు...
Budget 2022: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పలు రంగాలకు ప్రోత్సాహాకాలను వివరిస్తున్న మంత్రి నిర్మల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు చేయూతనిచ్చేలా ఓ...
Budget 2022: నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా వచ్చే 25 సంవత్సరాలను దృష్టి పెట్టుకుని బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని...
Budget 2022: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ పైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ హయాంలో ఇది 10వ...
AP News: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలు చేస్తోంది. సీఎంగా జగన్ రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టిన ఆరు నెలల తర్వాత నుంచీ కరోనా పరిస్థితులు...
CM YS Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్ కిందే చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి మోడీతో...
KTR: రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి. ఇప్పుడు తాజా నూతన సంవత్సరం నుండి పలు వస్తువులకు జీఎస్టీ పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న...
Amith Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం ఏపి పర్యటనకు విచ్చేస్తున్నారు. శ్రీశైలం మల్లన్నను అమిత్ షా దర్శించుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఢిల్లీ...
Nirmala Sitaraman: కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు శుభ వార్త అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రిడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డీఐసీజీఐ బిల్లు 2021ను...
Vizag Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమ Vizag Steel Plant నరేంద్ర మోదీ 2014లో దేశానికి ప్రధాని అయ్యాక చేసిన కొన్ని వ్యాఖ్యల్లో ‘మీకొక శ్రామికుడు దొరికాడు. దేశం కోసం చేయాల్సిన...
Narendra Modi.. ప్రధానిగా చాలా దూకుడైన నిర్ణయాలు తీసుకుంటారనే పేరు ఉంది. సమస్యలను సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో చక్కదిద్దుతారనే పేరు కూడా ఉంది. పార్టీకి ఎంత నిబద్దతగా పని చేస్తారనే పేరు ఉందో ప్రధానిగా ప్రజల...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఆత్మనిర్భర భారత్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కొత్త పథకాన్ని ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని కోవిడ్...
నోట్ల రద్దు జరిగి నాలుగేళ్ల అవుతుంది. అప్పుడెప్పుడో 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేసి వాటిని రెండు నెలల్లో మార్చుకోవాలి అని ప్రధాని మోదీ టైం ఇచ్చారు. కానీ ఒక వ్యవస్థ మాత్రం...
జగన్ కేబినెట్ లో కొత్తగా ఇద్దరికి మాత్రమే ప్రవేశం లభించనుంది. అయితే ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే మిగిలింది. ఆషాఢం పూర్తై శ్రావణం మొదలు కాగానే ఆ ఇద్దరికీ పదవీయోగం...
అసలే పేద రాష్ట్రం. నిండా అప్పుల పాలయ్యాము. ఆపై కరోనా కాటు వేసింది. అన్ని పద్దులపై పోటు పడింది. అందుకే ఇక మంత్రాంగం తప్పడం లేదు. ఈరోజు ఇద్దరు ఆర్ధిక మంత్రుల మధ్య పద్దుల...
కేంద్ర రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాఫేల్ చర్చ విషయంలో పార్లమెంట్ ప్రతిపక్షాల ఆరోపణలను విజయవంతంగా త్రిప్పికొట్టినందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విటర్లో అభినందనలు తెలిపారు. సభలో ఎంతో సమర్ధవంతంగా...
ఢిల్లీ, జనవరి 5 రాఫేల్ వివాదంపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ సూటిగా కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ను ప్రశ్నించారు. లోక్ సభలో రాహల్ గాంధీ అనీల్ అంబానీకి యుద్ద విమానాల...