Budget 2024: ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎగుమతి, దిగుమతి సుంకాలలో కూడా ఎలాంటి మార్పులు లేవని చెప్పారు. 2024 -25...
Budget 2024: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆరోసారి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు....
Interim Budget 2024: 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గాను ఇవేళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలమ్మ పార్లమెంట్ లో...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారం ఒక పట్టాన ఎవరికీ అర్ధం కాదు. రాజకీయాల్లో ఉన్న వారు తరచు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉండాలి. వాటిని వదిలి పెట్టకుండా పోరాటం...
stock-markets : గత వారం అంతా నష్టాల బాటలో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్…సోమవారం మొత్తం తన ఆల్ టైం హై అందుకొని తన లాభాల దాహాన్ని తీర్చుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో స్వతంత్ర...
Nirmala Sitharaman : కరోనా కాలం తర్వాత… ఎన్నో అంచనాలతో రూపొందించిన కేంద్ర బడ్జెట్ సోమవారం దేశ ప్రజల ముందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman ప్రవేశపెట్టారు. దిగువ మధ్య...
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సామాన్యుడికి ఒక మంచి వార్త …ఒక చెడు వార్తా ఉన్నాయి. ఇకపై అన్ని ప్రాంతాల్లో వన్ నేషన్-వన్ రేషన్...
ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, మచ్చ తీసుకురవాలని చూడాలన్నా.. ప్రతిపక్ష పార్టీలు అవకాశాలను ఉపయోగించుకుంటాయి. దీంతో ప్రభుత్వం స్పందించడం జరుగుతుంది. కానీ.. ఏపీలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ...
వినియోగాదారులకు డబ్బులు కావాలంటే బ్యాంకులకు లేదా ఏటీఎంలకు తప్పని సరిగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లినా.. ఒక్కోసారి జనం రద్దీ కారణంగానో.. లేదా బ్యాంకు సర్వర్లు పనిచేయక పోవడంతోనూ చాలా సమయం వృధా అవుతుంది....
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లో బిజెపి కి తలవంపులు తెస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే.. అది అత్యంత అధ్వానంగా మారిన భారత దేశ ఆర్థిక పరిస్థితి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ...
మోదీ గారూ.. మీ మాటలు, ఫొటోలు, ప్రచారాలు, మన్ కీ బాత్ ఆర్భాటాలు అన్నీ ఓకే. కానీ.. దేశం ఓ ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోంది. రూపాయి విలువ తగ్గిపోతోంది. జీడీపీ అత్యంత దిగువకు...
కేంద్ర ప్రభుత్వం చౌక ధరకు విద్యుత్ సరఫరా చేస్తుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి భారీగా కరెంటు చార్జీలు వసూలు చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటం హాట్...
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై బీజేపీ వర్గాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు రాజకీయ పరంగా ఇటు పాలనాపరంగా వైసీపీ ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయడమే వారి...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఓ అరుదైన రికార్డును సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు కొనసాగింది. ఆమె ఏకంగా 2 గంటల...
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. తన రెండో బడ్జెట్ ను లక్ సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం,...
న్యూఢిల్లీ: లోక్సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె.. మాజీ ఆర్థిక మంత్రి, దివంగత...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ గతిని మార్చే బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టొచ్చనే అందరూ భావిస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఈ రోజు నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆర్థిక...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను వచ్చే ఏడాది మార్చి లోపు విక్రయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ...
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సంక్షోభంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కారుకు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మాద్యం వైపు పయనిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పోరేట్ ట్యాక్స్లో కోత వల్ల ప్రభుత్వానికి దాదాపు లక్ష 45వేల కోట్ల...
న్యూఢిల్లీ: దేశంలో ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని ఆమె స్పష్టం చేశారు. బ్యాంకుల విలీనంతో భారీ సంఖ్యలో ఉద్యోగుల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రా బ్యాంకు… ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంకుగా పరిగణిస్తారు. ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళితే… తమ బ్యాంకులోకి అడుగుపెట్టినట్టే ప్రతి తెలుగోడూ భావిస్తాడు. అలాంటి...
అమరావతి: ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. కేంద్ర బడ్జెట్ ప్రభావం ఇంధన ధరలపై తీవ్రంగా పడింది. లీటర్పై రూపాయి సుంకం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు...
న్యూఢిల్లీ: నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉద్యోగులకు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంపు ఉంటుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశ ఎదురయింది. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేందుకు ప్రజల నుంచి ప్రతిపాదనలు అందుకుంటున్నానని సీతారామన్ ప్రకటించడంతో ఉద్యోగులు...
న్యూఢిల్లీ: ఆదాయం పన్ను రిటర్ను దాఖలు చేసేవారు ఇకపై పాన్, ఆధార్ ఒకదాని స్థానంలో ఒకటి ఉపయోగించేందుకు కుదురుతుంది. శుక్రవారం లోక్సభలో తన మొట్టమొదటి బడ్జెట్ సమర్పించిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదన...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సాంప్రదాయానికి భిన్నంగా బడ్డెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో కాకుండా ఎర్రటి పట్టువస్త్రంలో తీసుకొని వచ్చారు. ఈ...
ఢిల్లీ: ఒక వైపు ఎన్నికల ప్రచారం మరోవైపు చేరికలతో బిజెపి జోష్ మీద ఉన్నది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు బిజెపిలో చేరగా వారిలో కొందరు ఎన్నికల బరిలో కూడా నిలిచారు....
ఢిల్లీ,మార్చి 2 : పాకిస్తాన్కు చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను ఆ దేశ ఆర్మీ శారీరకంగా వేధించనప్పటికీ.. మానసికంగా వేధించనుట్లు తెలుస్తోంది. దాదాపు 60గంటల పాటు అభినందన్ పాకిస్తాన్లో...
బెంగుళూరు(కర్నాటక), జనవరి28: జోష్ ఎలా ఉంది అంటూ దేశ రక్షణ శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నినాదాలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ నేపధ్యంలో తీసిన యూరి సినిమాను ఆమె ఆదివారం బెంగుళూరులో మాజీ సైనికులతో కలసి...