జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాను బాధిత రైతులను పరామర్శించడం జరిగింది. నివర్ తుఫాన్ దాటికి నష్ట పోయిన రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది అంటూ పవన్ పేర్కొన్నారు. తుఫాన్ వల్ల...
నివార్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరియటిస్తూ ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నేడు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యూరులో తుపానుతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు....
బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా మరికొన్ని గంటలలో మారనున్నది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ వాయుగుండ ప్రభావం వలన రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ....
నివర్ సైక్లోన్ ఎఫెక్ట్ బిగ్బాస్ ఇంటిదాకా తాకింది. ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫానుల అన్నింటిలోకి సైక్లోన్ చాలా ప్రమాదకరమైనది అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెన్నై, దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో భారీగా ఉంది....
నివర్ తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. నివర్ తుఫాను నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో...