వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
నిజామాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
హైదరాబాద్: మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు శనివారం టిఆర్ఎస్లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ మండవకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నిన్న జూబ్లీహిల్స్లోని మండవ నివాసానికి...
హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికను వాయిదా వేయాలని 16 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు....
హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ను వాయిదా వేయాలని కోరుతూ ఆ స్థానానికి నామినేషన్ వేసిన పసుపు, జొన్న రైతులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిశారు. పోలింగ్ను 10 నుంచి...
నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో భారీ సంఖ్యలో రైతులు పోటీ చేస్తుండటమే ఇందుకు...