చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం వైఎస్ జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మరో సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్. నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ వారిపై...