టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య అనారోగ్యంతో కన్నుమూత
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా నర్సింహయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేటి ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన...