NewsOrbit

Tag : NRC

న్యూస్ బిగ్ స్టోరీ

వింత కోణాలు, విదేశీ మూలాలు ; సుశాంత్ సింగ్ రాజపుత్ ది పక్క హత్య !!

Special Bureau
  సుశాంత్ సింగ్ రాజపుత్ మిస్టరీ మరణం గుర్తుందిగా… బాలీవుడ్ మొత్తాన్ని ఊపేసిన సంఘటన. దీని తర్వాత పెద్ద ఉద్యమం నడిచింది. సుశాంత్ మరణం వెనుక రకరకాల కోణాలు బయటకు వచ్చాయి. ఆ సమయంలోనే...
న్యూస్

ఒకటి .. రెండు .. మూడు .. మోడీ కి చెప్పుకోలేని కొత్త సమస్యలు !

sekhar
2014 సార్వత్రిక ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో బలమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో సుస్థిరం చేసుకున్నారు మోడీ. దీంతో మోడీ కి వచ్చిన మెజారిటీ చూసి ఇంకా ఇండియాలో ఎన్డీఏ హవా కొనసాగుతోందని, ఇప్పుడప్పుడే వీరిని...
న్యూస్

బ్రేకింగ్ : మోడీ కి భారీ షాకిచ్చిన జగన్..! అర్థాంతరంగా ఆగిపోయిన సమావేశం

arun kanna
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ఏపీ శాసన మండలి లో కొనసాగుతున్న అధికార మరియు ప్రతిపక్షాల వాగ్వాదం నడుమ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్...
టాప్ స్టోరీస్

ఎన్ ఆర్ సి పై కేంద్రం కీలక ప్రకటన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీ అమలుపై ఇప్పటి వరకు...
టాప్ స్టోరీస్

నవభారత్ నిర్మాణమే లక్ష్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ...
టాప్ స్టోరీస్

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఈ రోజు నుండి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆర్థిక...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కొద్దిసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా రాజస్థాన్ తీర్మానం!

Mahesh
జైపూర్: వివాదాస్పద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గ‌తంలో సీఏఏకు వ్యతిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...
వ్యాఖ్య

సాంస్కృతిక విప్లవం వైపు సాగాలి!

Siva Prasad
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
టాప్ స్టోరీస్

కేరళ దారిలో పంజాబ్.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

Mahesh
పంజాబ్: పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్ప‌ద సీఏఏను ర‌ద్దు చేయాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...
టాప్ స్టోరీస్

‘తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్న వేళ… తెలంగాణ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదని తెలిపారు. “తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా...
న్యూస్

‘ఎన్‌ఆర్‌సిపై ఏపిలోనూ తీర్మానం చేయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఈ నెల 20న జరుగనున్న ఏపి అసెంబ్లీ సమావేశంలో ఎన్‌ఆర్‌సి, సిఎఎలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయమని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ...
టాప్ స్టోరీస్

సీఏఏపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన కేరళ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా పాతబస్తీలో భారీ ర్యాలీ

Mahesh
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత...
వ్యాఖ్య

కొత్త సంవత్సరం..కొత్త నిర్ణయం!

Siva Prasad
కొంచెం ప్రేమగా వుందామని ఈ కొత్త సంవత్సరం దృఢంగా నిశ్చయించుకుందాం. వదిలించుకోవాల్సినవి కాదు, పెంచుకోవాల్సిన వాటి గురించి నిర్ణయాలు తీసుకుందాం. ఖర్చు లేనిది..కష్టం కానిది. కొండెలెక్కాల్సిన పనిలేదు. బండలు మొయ్యాల్సిన అవసరం లేదు. వెరీ...
టాప్ స్టోరీస్

మీరు ఈ దేశ ప్రధానా లేక పాకిస్థాన్ రాయబారా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా: మీరేమన్నా పాకిస్థాన్ రాయబారా? ఎందుకు ప్రతిసారీ  పాకిస్థాన్ ప్రస్తావన తెచ్చి ఆ దేశాన్ని గొప్పదాన్ని చేస్తారు? ఈ ప్రశ్న ఎదురయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. ఇలా ఆయనను  ప్రశ్నించింది...
Right Side Videos

ఆ పోలీసు అధికారి మంచోడు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లిపొండి అంటూ హుంకరించిన పోలీసు అధికారులు కనబడుతున్న రోజుల్లో ఒక పోలీసు అధికారి ఓపికగా యువకులకు చట్టం గురించి...
సెటైర్ కార్నర్

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో:  నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
టాప్ స్టోరీస్

ఇక జాతీయ జనాభా రిజిస్టర్ వివాదం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్ఆర్‌సి) వివాదం కొనసాగుతుండగానే బిజెపి ప్రభుత్వం మరో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ జాతీయ జనాభా...
టాప్ స్టోరీస్

వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం...
టాప్ స్టోరీస్

‘ఆ చట్టాల బ్రేక్‌కు రెండు మార్గాలు’

sharma somaraju
న్యూఢిల్లీ: సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న సందర్భంలో జనతాదళ్ యునైటెడ్ నేత ప్రశాంత్ కిషోర్ ఈ చట్టాల అమలు ఆపడానికి రెండు మార్గాలను సూచించారు. పౌరసత్వ సవరణ బిల్లు,...
న్యూస్

‘ఎన్‌ఆర్‌సి ఏపిలో అమలు చేయం’

sharma somaraju
అమరావతి: ఎన్‌ఆర్‌సిని ఏపిలో వైసిపి ప్రభుత్వం వ్యతిరేకిస్తుందనీ, రాష్ట్రంలో దీన్ని అమలు చేయమనీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఉభయ తెలుగు...
టాప్ స్టోరీస్

‘నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా’

Mahesh
హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని...
వ్యాఖ్య

మతము..మానవత్వము…దేశము!

Siva Prasad
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
టాప్ స్టోరీస్

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

Mahesh
కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు...
టాప్ స్టోరీస్

రామచంద్ర గుహను ఈడ్చుకువెళ్లిన పోలీసులు

Mahesh
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ వద్ద రామచంద్ర గుహతోపాటు మరికొంత మంది...
న్యూస్

మత ప్రాతిపదికన పౌరసత్వమేమిటి!?

sharma somaraju
అమరావతి: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దార్భగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా...
టాప్ స్టోరీస్

లోక్‌సభలో మహిళా ఎంపీలపై దాడి!?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ సందర్భంగా మ‌హిళా ఎంపీల‌ను కూడా మార్ష‌ల్స్ లాక్కెళ్లారు....
బిగ్ స్టోరీ

క్షమాభిక్ష లోనూ లెక్కలు!

Siva Prasad
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...
టాప్ స్టోరీస్

యుపిలో కూడా విదేశీయుల గుర్తింపు ప్రారంభం!

Siva Prasad
లక్నో: బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని గుర్తించి బయటకు పంపేందుకు అస్సాంలో జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్‌ఆర్‌సి) రూపొందించడం అనే తతంగం జరిపితే ఉత్తరప్రదేశ్‌లో ఆ మాత్రం కూడా లేకుండా ‘విదేశీయుల’ను బయటకు...
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీపై బీజేపీ అసంతృప్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంకి చెందిన బీజేపీ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రకటించిన ఎన్ఆర్సీ జాబితాపై బీజేపీ సంతోషంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు....
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీలో ఎమ్మెల్యే పేరు గల్లంతు!

Mahesh
గౌహతి: అసోంలో ఎన్ఆర్సీపై మళ్లీ దుమారం మొదలైంది. తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొనగా.. 19...
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీ లిస్ట్: ఈసారీ సేమ్ సీన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంలో నేడు ప్రకటించిన ఎన్ఆర్సీ తుది జాబితాలో భారత మాజీ ఆర్మీ అధికారి మహ్మద్‌ సనావుల్లా పేరు దక్కలేదు. తుది జాబితాలో మొత్తం  3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది....
టాప్ స్టోరీస్

19 లక్షల మంది విదేశీయులు!

Mahesh
గౌహతి: అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. తుది జాబితాలో సుమారు 3.11 కోట్ల మందికి చోటు దక్కొంది. గ‌త ఏడాది...
టాప్ స్టోరీస్

41 లక్షల మంది పౌరసత్వం గాల్లో!?

Mahesh
అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల మంది పేర్లు లేవు. శనివారం ఉదయం...