(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ రాజకీయాలు మాట్లాడవచ్చా. పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై ప్రస్తుత సైనికదళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ గురువారం చేసిన వ్యాఖ్యల కారణంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంలో నేడు ప్రకటించిన ఎన్ఆర్సీ తుది జాబితాలో భారత మాజీ ఆర్మీ అధికారి మహ్మద్ సనావుల్లా పేరు దక్కలేదు. తుది జాబితాలో మొత్తం 3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది....