దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చేపట్టనున్న కేంద్రం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తెలిపారు. అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ తరహాలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ...