న్యూఢిల్లీ: దేశం సార్వత్రిక ఎన్నికల మొదటి దశ వోటింగ్కు సిద్ధమవుతున్న రోజు ఉదయమే రాజకీయపార్టీలు ట్వీట్లతో వోటర్లను పలకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నవ వోటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి వోటింగ్లో పాల్గొనాలని ట్వీట్...
భారత వాయుసేన మిరేజ్ 2000 విమానం. photo courtesy: AFP ఫిబ్రవరి 14 పుల్వామా దాడి నేపధ్యంలో భారతీయ వైమానిక దళం సరిహద్దుకి అవతల ఎదురుదాడి జరిపింది. ఈ దాడి యుద్ధ సంబంధిత ఎత్తుగడలు(Sub-Conventional...
ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రధానమంత్రి కిసాన్ పధకం వెంటనే అమలులోకి వస్తుందని ఆర్ధికమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించినపుడు, ప్రతిపక్షాలు బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఓట్ ఆన్ ఎక్కౌంట్ పేరుతో పూర్తి...