ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు
ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడంపై సీబీఐ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీబీఐ...