Best CM: దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవశం చేసుకున్నారు. యోగి రెండో స్థానంలో నిలిచారు....
Odisha: ఒడిశా రాష్ట్రంలో శనివారం ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ క్రమంలో వర్షంతో పాటు భారీగా పిడుగులు పడ్డాయి. దీంతో 12 మంది మరణించినట్లు 14 మంది గాయపడినట్లు...
Road Accident: ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లా దిగపహందిలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ...
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 280 మందికిపైగా మృతి చెందగా, మరో వెయ్యి మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ భారీ దుర్ఘటనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం...
ఈ నెల 2వ తేదీ ఒడిశా రాష్ట్రం బాలాసోర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగి దాదాపు 280 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో వెయ్యి మంది వరకూ క్షతగాత్రులు అయ్యారు. ఈ ఘోర...
PM Modi Visit Train Accident Site: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే...
Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 233కి చేరింది. తీవ్రంగా గాయపడిన 900 మందికిపైగా ప్రయాణీకులు...
Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వంద మందికిపైగా మృతి చెందారని భావిస్తన్నారు. ఈ ఘటన బాలేశ్వర్...
Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహా వేడుకకు హజరై తిరిగి వెళుతున్న బృందం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలైయ్యారు. బొలెరో వాహనం అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోవడంతో ఈ...
Fire Accident: ఒడిశాలోని పూరిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూరిలోని లక్ష్మీ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు మొత్తం కాంప్లెక్స్ కు విస్తరించాయి. దీంతో...
Breaking: ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బీజేడీ సీనియర్ నేత. ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిశోర్ దాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూర్సగూడ జిల్లాలోని బ్రెజరాజనగర్...
ఒడిశాలో రష్యన్ జాతీయుల మిస్టరీ మరణాలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఒకే హోటల్ లో ఇద్దరు రష్యన్ జాతీయుల మృతి మరువక ముందే మరో రష్యన్ జాతీయుడు మృతి చెందడం పోలీసులకు ఈ ఘటనలు...
చైనా, అమెరికాతో సహా పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్ లో ఇంతకు ముందే నాలుగు వెలుగు చూశాయి....
ఆంధ్ర ప్రదేశ్ : డాప్లర్ రాడార్ కేంద్రం (IMD) అధికారి ఉమా శంకర్ దాస్ మరో రెండు రోజుల్లో ఏపీకి తుఫాను (cyclone) ముప్పు ఉందని హెచ్చరించారు. ఇటీవల దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం...
Restrictions: ఆంక్షలు Restrictions: తమిళనాడు రాష్ట్రంలో ఈ ఉదయం నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ధియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, రిక్రియేషన్ క్లబ్స్, హోటల్స్.. ఇలా అన్ని వ్యవస్థలనూ మూసేసింది. దీంతోపాటే...
Fake Currency : ఒడిశాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.7.90 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్ జిల్లాలోని...
ఒడిశా రాష్ట్రంలోని ఒక జిల్లా కలెక్టర్పై హత్య కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం అయ్యింది. మల్కాన్గిరి జిల్లా కలెక్టర్ మనీష్ అగర్వాల్పైన, ఆయన కార్యాలయంలో పని చేసే మరో ముగ్గురిపైనా పోలీసులు...
ఈ భూ ప్రపంచంలో వింతలు, విశేషాలు ఎన్నో వున్నాయి. ఈ ప్రకృతి లో అనేక రకాల జీవులు, జంతు జాలాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చూడటానికి విచిత్రంగానూ.. ఆశ్చర్యంగానూ ఉంటాయి. మరికొన్ని జీవులైతే అందంగానూ.....
మీ డబ్బులకు ఏమీ డోకా లేదు. బయటి కంటే మీ డబ్బులకు అధిక వడ్డీ ఇప్పించడానికి నేను గ్యారంటి. నేను వ్యాపారం చేస్తున్నాను. మీడబ్బులకేమీ డోకా లేదంటూ అందరిని నమ్మించి కోట్లకు పంగనామాలు పెట్టింది...
ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై అక్కడ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారి తాట తీసేందుకు ఆ రాష్ట్ర సర్కారు...
సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ప్రధాని మోదీకి షాక్ తగిలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని మోదీకి ఎదురెళ్లే సాహసం చేస్తున్నారు. ఇది మోదీకి తలవంపు తెచ్చే వ్యవహారమే. మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న...
ఒడిశాలో మావోయిస్టులు, పోలీస్ బలగాలకు మధ్య రెండు ప్రదేశాల్లో జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో 30 నుండి 40 మంది సాయుధ మావోయిస్టులు సమావేశ మయ్యారని,...
ఒడిశా రాష్ట్రంలో ఓ అద్భుతం ప్రజలను సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. 500 సంవత్సరాల క్రితం నదిలో మునిగిపోయిన పురాతన ఆలయం బయట పడింది. దీనితో పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు....
ఇటీవల దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పనితీరుపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశానికి ఆరు సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్న మోడీ పనితీరుపై...
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తుపాను తీవ్రత సోమవారం మరింత పెరిగి పెను తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 20న పశ్చిమ బెంగాల్ లోని దిఘా, బంగ్లాదేశ్ దీవుల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గంజాం: ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకున్నది. బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు....
అమరావతి: రాష్ట్రంలోని ఏపి జెన్కో ధర్మల్ ప్లాంట్కు ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని ప్రధాని మోదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదికి జగన్ లేఖ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దారి తెలియక అడవిలో తప్పిపోయిన ఓ వృద్ధురాలని సీఆర్పీఎఫ్ జవాన్లు రక్షించారు. ఈ ఘటన ఒడిశాలోని న్యుపారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 70 ఏళ్ల ఓ బామ్మకు ఇంట్లో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒడిశాలో ఓ టీచర్… విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నాడు. కోరాపూట్ జిల్లాలోని ఓ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రఫుల్లా కుమార్ పాటి అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు...
బీజేపీ అధికారానికి అవే కీలకం ఒక్కోటి ఒక్కోలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు న్యూఢిల్లీ: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అందరూ వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. మొత్తమ్మీద చూసుకుంటే...
అమరావతి: ఫోని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శాయశక్తులా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫోని తుఫాన్ ప్రభావిత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒదిషా తీరం దాటిన తర్వాత సూపర్ సైక్లోన్ ఫోని బలహీనపడడం ప్రారంభమయిందని వాతావరణ శాఖ డైరక్టర్ జనరల్ కె.జె.రమేష్ తెలిపారు. ఒదిషా రాష్ట్రంలో ఈరోజంతా బలమైన గాలులు, భారీ వర్షం...
విశాఖ: ఫోని తుఫాను విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 230కిలో మీటర్ల దూరంలో, బెంగాల్లోని దిగాకు 700కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లా తీరానికి కాస్త...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర పెనుతుపాను ఫోని ఒడిశా తీరంవైపుగా దూసుకు వెళుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఒడిశాలోని పూరికి...
టీవీ స్టూడియోలలో చర్చల సమయంలో ఆయన తన వన్ లైనర్లతో పంచ్ వేస్తుంటారు. వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తి రీత్యా రాజకీయ నాయకుడైన సంబిత్ పాత్రా.. ప్రస్తుతం ఒడిశాలోని పూరి లోక్ సభ నియోజకవర్గం నుంచి...
భువనేశ్వర్: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న వేళ ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజెడి) అధినేత నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరుపున 33శాతం...
ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో 29 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘రఘుదీపూర్ గ్రామానికి చెందిన నిందితుడు...
తమ జీవనోపాధుల ప్రాంతాలలో పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న పరిశ్రమలకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆదివాసీ ప్రతిఘటన పోరాటాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాలక వర్గాలు, మీడియా ఆదివాసీలని ‘అభివృద్ధి నిరోధకులు’ లేదా నక్సలైట్లుగా ప్రచారం చేస్తున్నాయి. అలాంటప్పుడు...
ఢిల్లీ, జనవరి 26: ఒదిషాకు చెందిన ప్రముఖ రచయిత్రి, దర్శకురాలు గీతా మెహతా పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సాహిత్య, విద్యా విభాగాల్లో ప్రతిభకు ఆమెను పద్మశ్రీ అవార్డుకు...
ఝర్సుగుడ (ఒదిషా), జనవరి 17 : ఒదిషా రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఝర్సుగుడ ఎమ్మెల్యే కిషోర్దాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాధమిక సభ్యత్వాన్ని సైతం వదులుకుంటున్నట్లు...
బలాంగిర్ (ఒడిషా), జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిషాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొలాంగిర్ – బీచువలి రైల్వేలైన్ను నేడు ప్రాంభించారు. సోనేపూర్లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనానికి...