Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుఫాను గా మారింది. ఈ తుఫానుకు హమూన్ గా నామకరణం చేశారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. ఒడిశాలోని పారాదీప్ కు 230 కిలో...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తే పర్యావరణ సమస్యలు, పొరుగు రాష్ట్రాల లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సంబంధిత రాష్ట్రాల అధికారులతో సమావేశం...
AP CM YS Jagan: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు ఒడిశాకు చెందిన కార్మికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్...
MLA@10Th Class: ఒడిశాలోని బీజేడీ నేత పూర్ణచంద్ర సూరాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి ఆయన మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి ప్రజా మద్దతుతో ప్రజా ప్రతినిధిగా...
Video Viral: సాధారణంగా పిల్లికి పిరికితనం ఉంటుందని, పులికి పౌరుషం ఉంటుందని అందరూ అనుకుంటారు. అదే మాదిరిగా సినిమాల్లోనూ పిల్లిని కాదు పులి అనే మాటలు వింటుంటాం. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే మనుషులు కనబడితేనే పిల్లి...
Yass Tufan: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుఫానుగా మారి బాలసోర్ సమీపంలో తీరం దాటింది. తుఫాను వాయువ్య దిశగా కదులుతూ మూడు గంటల్లో బలహీనపడుతుందని...
Sileru river: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు ప్రమాదానికి గురైయ్యాయి. పడవలు మునగడంతో ఎనిమిది మంది గల్లంతు కాగా వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుండి బయటపడి...
దీపావళి పండగను ఆసేతు హిమాచలం ఘనం గా జరుపుకుంటారు. పేద వారి నుండి ధనికుడు వరకు ఎవరికి తగినట్టు గా వాళ్ళు పండగను జరుపుకుంటూ ఉంటారు. హిందువులు దీపాలు వెలిగించి లక్ష్మి...