లోక్సభ స్పీకర్ సంచలన నిర్ణయం..! ఇద్దరు ఉద్యోగులపై వేటు..!
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా ఉత్తర్వుల ఆధారంగా ఇద్దరు లోక్సభ ఉద్యోగులకు వేటుపడింది. విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, అలసత్వం ప్రదర్శించే ఉద్యోగులను ఫండమెంటల్ రూల్...