ప్రస్తుతం దేశంలో…, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి చేరుతుంది. గంటల్లోనే కోట్లాది మందిని చేరింది. అదే… “వచ్చే ఆదివారం నుండి సోషల్ మీడియాకి దూరమవనున్నట్టు...
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చులు తెలియచేయని పార్లమెంట్ సభ్యులపై ఎన్నికల సంఘం (ఈసి) ఆగ్రహం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికలు గడిచి పదినెలలు దాటుతున్నా దేశవ్యాప్తంగా 80 మంది పార్లమెంట్ సభ్యులు వారి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
అమరావతి: రాష్ట్రంలో దుర్మార్ఘ పాలన కొనసాగుతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. టిడిపి కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు మంగళవారం అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. దిశ బిల్లు ఆమోదం పొందిన రోజే పలు చోట్ల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని టీడీపీ సీనియర్ నేత, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో...
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, లోక్...
బెన్నెట్ రెబెల్లో, అతని పెంపుడు కుమార్తె ఆరాధ్య పాటిల్ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: ఒక సూట్కేసు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. బాగా దుర్వాసన వేస్తోంది. పోలీసులకు కబురు వెళ్లింది. వచ్చి చూశారు. లోపల ఒక...