హైదరాబాద్: ఏపీ టీడీపీ సీనియర్ నేత, తన మిత్రుడు అయిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బొజ్జల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని...
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఎంక్వైయిరీ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై గురువారం...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం విచారించింది. ఎన్కౌంటర్ జరిగిన తీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు ఎన్హెచ్ఆర్సీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 20 అసెంబ్లీ స్థానాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18 అసెంబ్లీ స్థానాలకు...
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గేటు మూసివేయడంపై ఆరాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు క్లియర్ కాని కారణంగా బెంగాల్ అసెంబ్లీని రెండు రోజుల పాటు వాయిదా వేశారు. అయితే,...