NewsOrbit

Tag : online latest telugu news updates

న్యూస్

ఏపీ టీడీపీ నేత ఇంటికి కేసీఆర్!

Mahesh
హైదరాబాద్‌: ఏపీ టీడీపీ సీనియర్ నేత, తన మిత్రుడు అయిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బొజ్జల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌ లోని...
టాప్ స్టోరీస్

‘జగన్ తుగ్లక్ తాత’

sharma somaraju
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు....
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఎంక్వైయిరీ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల మోత!

Mahesh
అమరావతి: ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు పెంచారు. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటరుకు 20...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రశ్నల వర్షం!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం విచారించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ...
న్యూస్

ఝార్ఖండ్ లో రెండో విడత పోలింగ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 20 అసెంబ్లీ స్థానాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది.  మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18 అసెంబ్లీ స్థానాలకు...
టాప్ స్టోరీస్

అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్.. సీన్ రిపీట్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యకేసులో నిందితులు ఎన్‌కౌంటర్ లో మృతి చెందడంతో సీపీ సజ్జనార్‌ పేరు మార్మోగుతోంది. 2008 వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ గేట్లకు తాళాలు.. బెంగాల్ గవర్నర్ మండిపాటు!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ గేటు మూసివేయడంపై ఆరాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు క్లియ‌ర్ కాని కార‌ణంగా బెంగాల్ అసెంబ్లీని రెండు రోజుల పాటు వాయిదా వేశారు. అయితే,...