రాజస్థాన్: నెహ్రూ, గాంధీ కుటుంబాలపై సోషల్మీడియాలో అభ్యంతరకరంగా పోస్టు చేశారన్న ఆరోపణల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీకి బెయిల్ మంజూరైంది. సోమవారం రాజస్థాన్ లోని బుండి కోర్టు పాయల్ కు ఎనిమిది...
అమరావతి: విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మంగళవారం అధికారులతో సమీక్ష...
అమరావతి: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై...