NewsOrbit

Tag : online news today

వ్యాఖ్య

మనవాళ్ళు  మహానుభావులు!

Siva Prasad
ఎంతైనా మనవాళ్ళు  మహానుభావులు ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!! 2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం పెరుగుతూ పోయాయి. ఆర్థికాభివృద్ధి మాత్రం చీమనడక...
టాప్ స్టోరీస్

‘పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో వద్దు’

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి...
టాప్ స్టోరీస్

వివేకా కేసు: సిట్ విచారణకు మాజీ మంత్రి ఆది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డికి మరోసారి సిట్‌ నోటీసులు పంపారు....
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ఉల్లిపై లొల్లి!

sharma somaraju
అమరావతి: ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి నేతలు అసెంబ్లీలో పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.ఈ...
టాప్ స్టోరీస్

ఐటిబిపి జవాన్ల మధ్య కాల్పులు, 6గురు మృతి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ చత్తీస్‌గఢ్ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లాలోని ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి) క్యాంపులో జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు....
టాప్ స్టోరీస్

విక్రమ్ శకలాలు గుర్తించిన చెన్నై ఇంజినీర్!

Siva Prasad
విక్రమ్ శకలాలు గుర్తించిన చెన్నైకి చెందిన షణ్ముగ షాన్ సుబ్రమణ్యం (న్యూస్ ఆర్బిట్ డెస్క్) చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రగ్రహం ఉపరితలంపై పడిన చోటును నాసా గుర్తించింది. గత సెప్టెంబర్‌ ఏడవ తేదీన ఇస్రో...
టాప్ స్టోరీస్

తెలుగు రాదంటూ హీరోల‌పై ప‌వ‌న్ కామెంట్స్‌

Siva Prasad
ఇంగ్లీష్ మాధ్య‌మంలోనే చ‌దువు చెప్పాల‌నే బిల్లుని ఏపీ ప్ర‌భుత్వం పాస్ చేయ‌డంపై తెలుగు భాషాభిమానులు నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కోవ‌లో ప‌వ‌ర్‌స్టార్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా తెలుగు భాష‌లోనే విద్య‌ను బోధించాలంటూ త‌న‌దైన...
న్యూస్

మాజీ ఎమ్మెల్యే తనయుడిపై కేసు

sharma somaraju
హైదరాబాద్: మాదాపూర్‌లోని నోవాటెల్ పబ్‌లో పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అశీష్ గౌడ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ సంజన పోలీసులకు...
టాప్ స్టోరీస్

రాజధానిని స్మశానంతో పోలుస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఎప్పుడు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
టాప్ స్టోరీస్

ఉండవల్లి ఎమ్మెల్యే కులంపై విచారణ!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ఉండవల్లి శాసనసభ్యురాలు తాడికొండ శ్రీదేవి కులం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి అధికారికంగా విచారణ మొదలయింది. ఆమె ఎస్.సి కాదంటూ దాఖలయిన పిటిషన్‌పై గుంటూరు జిల్లా జాయింట్...
టాప్ స్టోరీస్

కేంద్రం దృష్టిని ఆకర్షించిన భాషా వివాదం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని పార్లమెంట్‌లో...
టాప్ స్టోరీస్

గంటా వ్యక్తిగత ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

sharma somaraju
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
సినిమా

కోర్టులో రామ్‌చ‌ర‌ణ్‌

Siva Prasad
అస‌లు మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ కోర్టు మెట్లెక్కిందెందుకు? ఆయ‌న న‌టిస్తోన్న `ఆర్ఆర్ఆర్‌` సినిమా కోసం. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్...
టాప్ స్టోరీస్

రూ.30వేలలోపు వేతన ఉద్యోగాలన్నీ ‘అప్కాస్‌’తో భర్తీ

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో 30వేల లోపు ఉద్యోగాలన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నూతనంగా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్ సర్వీసెస్ (ఆప్‌కాస్) పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు...
టాప్ స్టోరీస్

కాచిగూడ స్టేషన్‌లో ఢీకొన్న రైళ్లు!

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం రెండు రైళ్లు ఒకే లైనుపైకి వచ్చాయి. ఫలితంగా  జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. మలక్‌పేట నుండి వస్తున్న ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్‌లో ఆగి ఉన్న...
టాప్ స్టోరీస్

ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా1?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్‌లో విపరీతంగా కురుస్తున్న మంచు మధ్య డ్యూటీ చేసుకుంటూ పోతున్న ఒక సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఫొటో ఒకటి వైరల్ అయింది. సరిహద్దులకు కాపలా కాయడం, శత్రువులు జొరబడకుండా చూడడంతో ...
టాప్ స్టోరీస్

బాల రాముడు కక్షిదారుడు..అయోధ్య తీర్పు!

Siva Prasad
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు   దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. నిర్మోహీ అఖాడా దాఖలు చేసిన...
టాప్ స్టోరీస్

చారిత్రాత్మక అయోధ్య తీర్పు కొద్ది గంటల్లో!

Siva Prasad
న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు  వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక అంశంపై వచ్చే తీర్పు ఎలాంటి ఉద్రిక్తతలకూ...
టాప్ స్టోరీస్

మహిళా పోలీసు అధికారిపై దాడి జరిగినా.. నో కేసు!

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత శనివారం పోలీసులు, న్యాయవాదుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ మహిళా పోలీసు అధికారి దాడికి గురైంది. అంతేకాదు ఆమెకు చెందిన 9 ఎంఎం సర్వీస్ పిస్టల్‌ కూడా...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ మూసివేత ఈజీ కాదు.. డెడ్‌లైన్లకు భయపడం!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష నాయకులతో జేఏసీ నేతల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో...
రాజ‌కీయాలు

బీజేపీలోకి మోత్కుపల్లి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు...